Home » amaravati
నేనున్నా..మాట తప్పను, ఏ ప్రభుత్వమైనా ఇలా చేసిందా ? మహిళలకు మేలు చేసే కార్యక్రమం ఎప్పుడూ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తలపెట్టలేదన్నారు సీఎం జగన్. అందరికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నట్లు, పొదుపు సంఘాలకు గత ఎన్నికల వరకు ఎంతమేర రుణాలు వుంటాయో..దాన
Andhra Pradesh CM : కష్టకాలంలోనైనా సరే..సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ..దూసుకపోతున్నారు సీఎం జగన్. ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెడుతూ..లబ్దిదారుల అకౌంట్లలో డబ్బు జమ చేస్తున్నారు. తాజాగా..వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
రాజధాని తరలింపు వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై పార్టీ అధినేత స్పందించారు. రాజధాని తరలింపు, పాలన వికేంద్రీకరణ విషయంలో జనసేన తొలి నుంచి స్పష్టమైన అభిప్రాయం వ్యక్దం చేస్తోందన్నారు. రాజధాని తరలింపుపై ప్రజాప
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ మరోసారి వాయిదా పడింది. కేసు విచారణ నుంచి జస్టిస్ రోహింగ్టన్ నారిమన్ తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి రైతుల తరపున వాదించేందుకు పాలిసామ్ నారిమన్ విచారణకు హ
ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పట్టుబడుతోంది. ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదనేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ అంశం చుట్టూనే ఏపీ రాజకీయాలు నడుస్
మహారాష్ట్ర లోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది. కొద్దిరోజుల క్రితం ఆమెకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆమె అమరావతిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. గత ఆరు రోజులుగా ఆమె అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం మరింత క్షీణి�
విజయవాడలో ఉన్న స్వర్ణ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇటీవలే ఈ కాంప్లెక్స్ ను కరోనా సెంటర్ గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ కరోనా రోగులు ఉండడం ఆందోళన కలిగించింది. సమాచారం అందుకున్న అగ్నిమాప�
ఏపీలో మూడు రాజధానుల శంకుస్థాపనకు జగన్ సర్కార్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 2020, ఆగస్టు 16వ తేదీన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, ఇందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. ప్రధ
మూడు రాజధానుల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం చట్టంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానంలో ఉన్నప్పటికీ ముందుకు వెళ్లేందుకే ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు అమరావతిని తరలించబోమంటూ జగన్ సహా వైసీపీ న�
ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారో లేదో..దూకుడు ప్రదర్శిస్తున్నారు సోము వీర్రాజు. కన్నా స్థానంలో ఆయన్ను బీజేపీ అధినాయకత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఏపీలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన భావిస్తూనే..పార్టీ సిద్ధాంతాలక�