amaravati

    కేటీఆర్ – జగన్ భేటీ : ఫెడరల్ ఫ్రంట్‌కు స్వాగతం – జగన్

    January 16, 2019 / 10:26 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నట్లు…ఫెడరల్ ఫ్రంట్‌పై మరింతగా చర్చిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ప్రకటించారు. జనవరి 16వ తేదీ లోటస్ పాండ్‌లో జగన్ – కేటీఆర్ బృందాల మధ్య భే�

    గుణాత్మక మార్పు : ‘హోదా’కు సంపూర్ణ మద్దతు – కేటీఆర్…

    January 16, 2019 / 10:02 AM IST

    హైదరాబాద్ : ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా విషయంలో టీఆర్ఎస్ స్పష్టమైన వైఖరితో ఉందని…మోడీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌తో 2019, జనవరి 16వ తేదీన కేటీఆర్ భేట�

    ఫెడరల్ ఫ్రంట్ మరో ముందడుగు : అమరావతికి కేసీఆర్…

    January 16, 2019 / 09:27 AM IST

    హైదరాబాద్ : మరో ముందడుగు పడింది. దేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నిస్తూ…ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా దూసుకెళుతున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్…వ్యూహాలకు మరింత పదును పెట్టారు. ఏపీ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక�

    ’జగన్ ది పాదయాత్ర కాదు..విలాసయాత్ర’ : చంద్రబాబు 

    January 12, 2019 / 07:00 AM IST

    అమరావతి : వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ’జగన్ ది పాదయాత్ర కాదు..విలాసయాత్ర’ అని ఎద్దేవా చేశారు. ’ప్రతి శుక్రవారం జగన్ ఇంటికెళ్లారు.. నేను 208 రోజులు ఇంటికెళ్లకుండా పాదయాత్ర చేశాను’ అని అన్నారు. పాదయాత్ర �

    ఏపీ ఓటర్లు : 3 కోట్ల 69లక్షల 33వేల..

    January 12, 2019 / 03:23 AM IST

    అమరావతి : ఓటర్ల తుది జాబితాను ప్రకటించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం అనుమతిచ్చింది. ఈమేరకు శనివారం తమ వెబ్ సైట్ లో వివరాలు పొందుపరుస్తామని ఈసీ తెలిపింది. పూర్తి జాబితా ప్రకటించాక ఓటర్లు తమ పేర్లను �

    ఏపీలో ఎమ్మెల్సీ జాతర : ఎమ్మెల్యేగా మంత్రి నారాయణ పోటీ 

    January 11, 2019 / 08:17 AM IST

    ఏపీలో మార్చి నెలాఖరులోగా 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయి. 

    అమరావతిలో వెల్‌కం‌ గ్యాలరీకి శంకుస్థాపన

    January 10, 2019 / 03:03 PM IST

    అమరావతి: ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతి ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్‌ ప్రభుత్వ సహకారం మరువలేనిదని చెప్పారు. అమరావతిలో ఏర్పాటు చేసిన వెల్‌కం గ్యాలరీకి సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో కల

    అమరావతి కళకళ : గ్రీన్ అండ్ బ్లూ సిటీ

    January 10, 2019 / 02:10 PM IST

    విజయవాడ : ఏపి రాజధాని అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉద్యానవనాలు, జలాశయాలతో కళకళలాడే విధంగా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున పార్కుల నిర్మాణం జరుగుతోంది. ఏపీ రాజధా

    జగన్ పై దాడి కేసు : డీజీపీ, అడ్వకేట్ జనరల్ తో చంద్రబాబు భేటీ   

    January 5, 2019 / 04:14 PM IST

    అమరావతి : వైసీపీ అధినేత జగన్ పై కోడి కత్తి దాడి కేసు వివాదం ముదురుతోంది. జగన్ పై దాడి కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ ఐఏకు అప్పగించింది. కేసును ఎన్ ఐఏకు అప్పగించడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు  తప్పుబడుతున్నారు. కేంద్రంపై బాబు మండిపడుతున్నారు. ఇదే అంశ

10TV Telugu News