Home » amaravati
విజయవాడ : తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికలే అజెండాగా టిడిఎల్పి సమావేశం జనవరి 31వ తేదీ గురువారం మధ్యాహ్నం జరగనుంది.. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు.. ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నే�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వెంకన్న ఆలయ నిర్మాణానికి సీఎం చంద్రబాబు జనవరి 31 గురువారం శంఖుస్థాపన చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. ఇందుకోసం టిటిడి అన్ని ఏర్పాట్లను చేస్తోంది. తిరుమల స్థాయిలో ఆలయ నిర�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది.
గుంటూరు: వైసీపీ చీఫ్ జగన్ అమరావతికి తన మకాం మార్చనున్నారు. జగన్ తన శాశ్వత నివాసంలో అడుగుపెట్టనున్నారు. గృహప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. 2019, ఫిబ్రవరి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం ఉంది. దక్షిణ కర్ణాటక మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. ఈ కారణంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగ�
విజయవాడ : తాను చేసిన అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తోడు సైబరాబాద్ అనే నగరాన్ని నిర్మించానని గుర్తు చేశారు. ఎవరు ఒప్�
పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు ఫిబ్రవరిలో అమరావతికి వెళ్లే అవకాశం ఫెడరల్ ఫ్రంట్ వైపు వైసీపీ అడుగులు కేటీఆర్, జగన్ మధ్య తొలిదశ చర్చలు అమరావతి కేంద్రంగా రెండోదఫా చర్చలు హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట
విజయవాడ : కేంద్రంపై బాబు ఆఖరి అస్త్రం ప్రయోగించడానికి సన్నద్దమౌతున్నారు. గత కొన్ని రోజులుగా కేంద్రానితో సై..అంటే సై అనే ధోరణిలో వెళుతున్న బాబు…మరోసారి దీక్ష లేదా నిరసన చేయడానికి రెడీ అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల దృష్టిని ఆక�
కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, తదితర అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి మరో తిరుమల కానుంది. అత్యంత సుందరంగా..సమ్మోహనంగా భారీ ఎత్తున వెంకన్న ఆలయాన్ని నిర్మించేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఈనెల 31న సీఎం చంద్రబాబు చేతులమీదుగా శంఖుస్థాపన చేయనున్నారు. తిరుమల వెంకన్న ఆలయాన్నిరాజధాని