Home » amaravati
ఎలక్షన్ మిషన్-2019పై ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
అమరావతి: ఎన్నికలకు ముందు వరాల జల్లు కురిపించింది ఏపీ సర్కార్. అన్ని వర్గాల ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించడంపై చంద్రబాబు దృష్టి పెట్టారు.
విజయవాడ : ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ తరుణంలో అలర్ట్గా ఉండాల్సిన సీనియర్ నేతలు ఏం చేస్తున్నారు ? అంటూ ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గుస్సా చేశారు. ఒక విధంగా చెప్పా
తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు.
అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు జనవరి 30 నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 30 వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. 30న గవర్నర్ ప్రసంగం, 31న మృతి చెందిన శాసనసభ్యులకు సంతాపం ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు సెలవు �
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నట్లు…ఫెడరల్ ఫ్రంట్పై మరింతగా చర్చిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ప్రకటించారు. జనవరి 16వ తేదీ లోటస్ పాండ్లో జగన్ – కేటీఆర్ బృందాల మధ్య భే�
హైదరాబాద్ : ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా విషయంలో టీఆర్ఎస్ స్పష్టమైన వైఖరితో ఉందని…మోడీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్తో 2019, జనవరి 16వ తేదీన కేటీఆర్ భేట�
హైదరాబాద్ : మరో ముందడుగు పడింది. దేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నిస్తూ…ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా దూసుకెళుతున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్…వ్యూహాలకు మరింత పదును పెట్టారు. ఏపీ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక�
అమరావతి : వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ’జగన్ ది పాదయాత్ర కాదు..విలాసయాత్ర’ అని ఎద్దేవా చేశారు. ’ప్రతి శుక్రవారం జగన్ ఇంటికెళ్లారు.. నేను 208 రోజులు ఇంటికెళ్లకుండా పాదయాత్ర చేశాను’ అని అన్నారు. పాదయాత్ర �
అమరావతి : ఓటర్ల తుది జాబితాను ప్రకటించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం అనుమతిచ్చింది. ఈమేరకు శనివారం తమ వెబ్ సైట్ లో వివరాలు పొందుపరుస్తామని ఈసీ తెలిపింది. పూర్తి జాబితా ప్రకటించాక ఓటర్లు తమ పేర్లను �