Home » amaravati
Andhrapradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్కు భూములిచ్చిన రాజధాని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
గత ఏడాది జూన్ 7న సునీల్పై దాడి చేయాలని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని ఆరోపణలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇవాళ మాజీ ప్రధానమంత్రి వాజ్పేయీ 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అటల్ బిహారీ
Chandrababu : నవంబరు 13వ తేదీన ఇచ్చిన క్వాంటం ప్రోగ్రామ్ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చిందని, క్వాంటం నిపుణుల్ని తయారు చేసేందుకు ఇచ్చిన
గ్రామసభల సమయంలో అర్జీలు సమర్పించవచ్చని ఏపీ సీఆర్డీఏ తెలిపింది.
భవిష్యత్లో మళ్లీ రాజధాని మార్పుపై ఎలాంటి నిర్ణయాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్ట సవరణకు శ్రీకారం చుట్టింది.
పార్లమెంట్ ఆమోదం తర్వాత అమరావతినే కొత్త రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేయనుంది.
రాజధాని పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తూనే ఏపీలో మూడు ప్రాంతాల ఈక్వల్గా డెవలప్ చేయాలన్న స్టాండ్తో బాబు ముందుకు రావడం హాట్ టాపిక్ అవుతోంది.
రాజధాని అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది.
భూముల ధరలు ఒక్కసారిగా పెరగబోతున్నాయని.. రాజధాని రైతులు తమ రిటర్నబుల్ ప్లాట్లను అమ్ముకోవద్దని సూచించారు.