-
Home » amaravati
amaravati
అమరావతిలో బిల్గేట్స్.. ఘన స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఫొటోలు వైరల్
Bill Gates : గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్గేట్స్ సోమవారం ఉదయం అమరావతికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న ఆయనకు మంత్రి నారా లోకేశ్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంకు చేరుకున్న బిల్
అమరావతికి బిల్ గేట్స్.. అలనాటి సంఘటనలను గుర్తు చేసుకున్న చంద్రబాబు..
ఒకప్పుడు జూబ్లీహిల్స్ దాటితే మొత్తం అడవిలా ఉండేది జూబ్లీహిల్స్ లో ఇప్పుడు బాలకృష్ణ ఉంటున్న ఇంటి స్థలంలో నాకు ఇల్లు కట్టిస్తానని ఎన్టీఆర్ చెప్పారు అమరావతి అభివృద్ధిలోనూ ఇలాంటి గణనీయ మార్పులే ఉంటాయి Cm Chandrababu: ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బ�
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్కు క్లాస్ పీకిన వైఎస్ జగన్.. ఏమైందంటే?
కొంచెం పద్ధతి మార్చుకోవాలని దువ్వాడకు జగన్ చెప్పారు.
ఇలాంటివి ఉండకూడదని పవన్ అన్న కూడా చెబుతున్నారు: నారా లోకేశ్
కూటమిలో విభేదాలు ఉన్నా చంద్రబాబు-పవన్ అలానే సరిచేస్తారు.
అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. గవర్నర్ ప్రసంగంలో పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ప్రస్తావన
"ఇతర రాష్ట్రాలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ సహా అన్ని ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది" అని అన్నారు.
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు.. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళులు
తెలంగాణలోని సికింద్రాబార్ పరేడ్ గ్రౌండ్స్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.
మళ్లీ ప్రతిపక్షంలోకి రావడానికి మేము సిద్ధంగాలేము.. ఏపీలోనూ ఇక గుజరాత్లాగే..: చంద్రబాబు
"ల్యాండ్, స్యాండ్, మైన్, వైన్ వైసీపీ క్రెడిట్. సైబరాబాద్, అమరావతి, కియా, భోగాపురం వంటివి మన క్రెడిట్" అని చంద్రబాబు అన్నారు.
మరో కీలక ఘట్టం.. ఆ గ్రామంలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి నారాయణ
ల్యాండ్ పూలింగ్ కోసం గ్రామానికి వచ్చిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్కు రైతులు ఘన స్వాగతం పలికారు.
మళ్లీ అదే రచ్చ.. అసలు అమరావతిపై వైసీపీ స్టాండ్ ఏంటి? ఏపీ రాజధానిపై ఈ చర్చ ఆగేదెప్పుడు?
అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ఆలోచనలు మారుతున్నాయా? లేక మూడు రాజధానుల లైన్కే కట్టుబడి ఉన్నారా అనే చర్చ జరుగుతోంది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ గ్రామాల పరిధిలోని ప్రజలకు భారీ శుభవార్త
Andhrapradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్కు భూములిచ్చిన రాజధాని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.