-
Home » amaravati
amaravati
ఇలాంటివి ఉండకూడదని పవన్ అన్న కూడా చెబుతున్నారు: నారా లోకేశ్
కూటమిలో విభేదాలు ఉన్నా చంద్రబాబు-పవన్ అలానే సరిచేస్తారు.
అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. గవర్నర్ ప్రసంగంలో పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ప్రస్తావన
"ఇతర రాష్ట్రాలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ సహా అన్ని ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది" అని అన్నారు.
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు.. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళులు
తెలంగాణలోని సికింద్రాబార్ పరేడ్ గ్రౌండ్స్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.
మళ్లీ ప్రతిపక్షంలోకి రావడానికి మేము సిద్ధంగాలేము.. ఏపీలోనూ ఇక గుజరాత్లాగే..: చంద్రబాబు
"ల్యాండ్, స్యాండ్, మైన్, వైన్ వైసీపీ క్రెడిట్. సైబరాబాద్, అమరావతి, కియా, భోగాపురం వంటివి మన క్రెడిట్" అని చంద్రబాబు అన్నారు.
మరో కీలక ఘట్టం.. ఆ గ్రామంలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి నారాయణ
ల్యాండ్ పూలింగ్ కోసం గ్రామానికి వచ్చిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్కు రైతులు ఘన స్వాగతం పలికారు.
మళ్లీ అదే రచ్చ.. అసలు అమరావతిపై వైసీపీ స్టాండ్ ఏంటి? ఏపీ రాజధానిపై ఈ చర్చ ఆగేదెప్పుడు?
అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ఆలోచనలు మారుతున్నాయా? లేక మూడు రాజధానుల లైన్కే కట్టుబడి ఉన్నారా అనే చర్చ జరుగుతోంది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ గ్రామాల పరిధిలోని ప్రజలకు భారీ శుభవార్త
Andhrapradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్కు భూములిచ్చిన రాజధాని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ.. పోలీసుల గాలింపు
గత ఏడాది జూన్ 7న సునీల్పై దాడి చేయాలని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని ఆరోపణలు ఉన్నాయి.
అమరావతిలో వాజ్పేయీ 13 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ.. ఫొటోలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇవాళ మాజీ ప్రధానమంత్రి వాజ్పేయీ 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అటల్ బిహారీ
వారికి వందకోట్లు ఇస్తాం.. వచ్చే రెండేళ్లలో అమరావతి నుంచే ఉత్పత్తి : సీఎం చంద్రబాబు
Chandrababu : నవంబరు 13వ తేదీన ఇచ్చిన క్వాంటం ప్రోగ్రామ్ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చిందని, క్వాంటం నిపుణుల్ని తయారు చేసేందుకు ఇచ్చిన