-
Home » amaravati
amaravati
అమరావతి చట్టబద్ధతపై వైసీపీ స్టాండ్ ఏంటి? పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఏంటి?
అమరావతి ముసుగులో జరుగుతున్న భూ దోపిడీకి, అవినీతికి మాత్రమే వ్యతిరేకం అని సజ్జల, కేతిరెడ్డి లాంటి వాళ్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఏపీ రాజధాని రగడ.. చట్టబద్ధతతో ప్రయోజనం ఎంత? ఇక రాజధాని చర్చకు ఫుల్స్టాప్ పడినట్లేనా?
జగన్ హయాంలో మూడు రాజధానుల ప్రకటన రావడం.. ఆ తర్వాత అమరావతి రైతులు ఆందోళన చేయడం.. ఇలా రాజధాని వినిపించిన విమర్శలు.. జరిగిన, జరుగుతున్న మాటల యుద్ధాలు.. తెరపైకి వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.
జగన్ గెలిచినా రాజధానిని మార్చలేరు- మంత్రి లోకేశ్
అమరావతిపై అబద్దాలు చెప్పిన జగన్.. భూ త్యాగాలు చేసిన రైతులకు క్షమాపణలు చెప్పాలన్నారు. మాయ మాటలు చెప్పి మభ్య పెట్టినందుకే జగన్ ను ప్రజలు 151 నుంచి 11కు పరిమితం చేశారని వ్యాఖ్యానించారు.
జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే భయం వారందరిలో కనిపించింది- పేర్నినాని
అమరావతి పేరుతో రెండేళ్లలో 43 వేల కోట్లు అప్పులు మంజూరు చేసుకున్నారు. 13 వేల కోట్లు డ్రా చేసి తినేశారు.
జగన్వి ఊసరవెల్లి రాజకీయాలు.. అమరావతిపై విషం చిమ్మారు- సీఎం చంద్రబాబు
జగన్ కి ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రం 30ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వైసీపీ.
అమరావతే శాశ్వత రాజధాని, ఇదే ఫైనల్.. అందుకే చంద్రబాబుకు మద్దతు తెలిపా- పవన్ కల్యాణ్
ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సైబరాబాద్ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కు రూపం. ఆయన విజన్ ను పూర్తి స్థాయిలో మనం అంతా గుర్తించాల్సిందే. ఏపీకి పెట్టుబడులు రావటమే దీనికి నిదర్శనం కూడా.
రాజధానికి రాజముద్ర..! రూట్ క్లియర్ అయినట్లేనా? అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల వెనుక వ్యూహం ఇదేనా?
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కొత్త రాజధానిని ఎంచుకోవాలి. 2014 జూన్ 2ను అపాయింటెడ్ డేగా నిర్ణయిస్తూ, రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పారు.
అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతిని విధ్వంసం చేసే ఆలోచన ఉన్న వారే ఇలాంటి పనులు చేస్తుండొచ్చని భావిస్తున్నామన్నారు.
అమరావతి పేరుతో అడ్డగోలు అవినీతి.. సీఎం చంద్రబాబుపై సజ్జల ఫైర్
లెక్కాపత్రం లేకుండా అప్పులు చేసేసి దోచేస్తున్నారు. నిర్మాణాల్లో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకం అంటున్నారు. అమరావతిలో మాకు సీట్లు, ఓట్లు రాలేదా..?
AP కేబినెట్ భేటీ.. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తీర్మానం
AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ భేటీలో కీలక ప్రతిపాదన చేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తీర్మానం చేశారు.