-
Home » amaravati
amaravati
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
April 30, 2026 / 04:24 PM ISTఅలాగే రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మంత్రులతో చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అదిరిపోయే న్యూస్.. అమరావతి టూ హైదరాబాద్ 70 నిమిషాలే జర్నీ.. బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది..
April 29, 2026 / 09:24 AM ISTAmaravati To Hyderabad Bullet Train : తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ…
ఏపీలోని ఆ ప్రాంతాల రైతులకు శుభవార్త.. మే 1 నుంచి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ..
April 26, 2026 / 10:02 AM ISTAP Govt : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు మే 1వ తేదీ నుంచి కౌలు సొమ్మును నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేసేందుకు చర్యలు చేపట్టింది.
ఏపీలో నూతన అధ్యాయం.. అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభం
April 14, 2026 / 07:28 PM ISTఈ రెండు కంప్యూటర్ల ఆవిష్కరణతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
ఏపీలో నవశకం.. నేడు అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ ప్రారంభం..
April 13, 2026 / 07:11 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు వన్ ఎస్, వన్ క్యూ పేర్లతో రెండు వేర్వేరు క్వాంటం టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను ఆవిష్కరించనున్నారు.
జగన్ మావిగన్ వ్యాఖ్యలకు అమరావతి అభివృద్ధే సరైన సమాధానం ఇస్తుంది- సీఎం చంద్రబాబు
April 11, 2026 / 04:37 PM ISTరాజధానిలో 5వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని, ఎకరం ధర ఇప్పుడున్న రేట్ల ప్రకారం 10 కోట్ల విలువ వేసుకున్నా 50వేల కోట్లు అవుతుందన్నారు సీఎం చంద్రబాబు.
మావిగన్ మంత్రం.. రాజధానిపై వైసీపీ ప్లాన్ ఏంటి? ఆ విషయంలో జగన్ సక్సెస్ అయినట్లేనా?
April 9, 2026 / 08:38 PM ISTఅమరావతికి రాజముద్ర పడటంతో ఇక అన్స్టాపబుల్ అని కూటమి జోరుగా ప్రచారం చేసుకుంటున్న క్రమంలో.. ఎంటర్ ఆఫ్ ది డ్రాగన్ అంటూ..పిక్చర్ అబీ బాకీ హై అన్నట్లుగా ఇండికేషన్ పంపించింది వైసీపీ.
వైఎస్ఆర్ మరణం వెనుక..- జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
April 9, 2026 / 04:30 PM ISTతండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టాలని తల్లి అడిగితే తల్లిని కూడా బయటకు పంపిన నైజం జగన్ మోహన్ రెడ్డిది. రోశయ్య చెప్పినా.. బొత్స చెప్పినా.. మాకు అనుమానాలున్నా మేం నిజం కాదేమో అనుకున్నాం.
రాజధానిపై వైసీపీ లీడర్ల మల్టీపుల్ వెర్షన్స్..! ఎందుకీ డైలమా.. కన్ఫ్యూజనా? స్ట్రాటజీనా?
April 8, 2026 / 08:42 PM IST2014లో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..అసెంబ్లీలో ఏపీ రాజధానిగా అమరావతి అని చర్చకు వచ్చినప్పుడు ఫ్యాన్ పార్టీ కూడా రైట్ రైట్ అనేసింది. ఆ తర్వాత 2019లో అధికారంలో వచ్చాక మూడు రాజధానులు అన్న నినాదం…
ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం
April 6, 2026 / 11:43 PM IST2014 ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో ఇది కీలక పరిణామం. ముఖ్యంగా సెక్షన్ 5లో సవరణలు చేశారు.