Home » amaravati
చంద్రబాబు మీదికి బెజవాడలో ఎవరైనా వస్తే ఇక ఉపేక్షించేది లేదన్నారు. తమను జైల్లో పెట్టి ఎన్ కౌంటర్ చేసినా ఆగేది లేదని తేల్చి చెప్పారు.
Amaravati : అమరావతి సభ నుండి తిరుగు ప్రయాణంలో బస్సు యాక్సిడెంట్ జరిగింది. బస్సులో ఉన్న 25మంది లబ్ధిదారుల్లో 15మందికి స్వల్పంగా, ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
R5 జోన్లో ఇళ్లస్థలాల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లు నివసిస్తే అంటరానితనం అంటూ అడ్డుకుంటారా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా..? అని మండిపడ్డారు.
YS Jagan Mohan Reddy : పేదల తలరాతలు మార్చాలని అనుకున్నాం. వాళ్ల జీవితాలు మారే విధంగా వాళ్లకి అండగా నిలబడాలని చెప్పి అమరావతిలో 50వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించే బృహత్తర కార్యక్రమానికి..
ప్రభుత్వ పెద్దలు, అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి విచారించాలన్నారు. ఇప్పటివరకు సామాన్యులపై రూ.30 కోట్ల అదనపు భారాన్ని మోపిందని విమర్శించారు.
జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో ‘న్యాయం కోసం నేను సైతం అమరావతి రాజధానిలో’ అనే నినాదంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం వరకు పాదయాత్ర తలపెట్టారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. చెల్లిని పంపించావు, తల్లిని పంపించావు మేము ఎక్కడికి వెళ్లాలి అంటూ అమరావతి రాజధాని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chandrababu Naidu :ఆస్కార్ అవార్డు నాటు నాటు పాటకు కాదు జగన్కు ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చేది 10 రూపాయలు దోచుకునేది 100 రూపాయలని చెప్పారు.
పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని తెలిపారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.