amaravati

    క్షీణించిన అమరావతి ఎంపీ ఆరోగ్యం…నాగపూర్ కి తరలింపు

    August 11, 2020 / 05:02 PM IST

    మహారాష్ట్ర లోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది. కొద్దిరోజుల క్రితం ఆమెకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆమె అమరావతిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. గత ఆరు రోజులుగా ఆమె అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం మరింత క్షీణి�

    బ్రేకింగ్ న్యూస్ : విజయవాడ కరోనా సెంటర్ లో మంటలు

    August 9, 2020 / 06:37 AM IST

    విజయవాడలో ఉన్న స్వర్ణ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇటీవలే ఈ కాంప్లెక్స్ ను కరోనా సెంటర్ గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ కరోనా రోగులు ఉండడం ఆందోళన కలిగించింది. సమాచారం అందుకున్న అగ్నిమాప�

    మూడు రాజధానుల శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్!

    August 9, 2020 / 06:20 AM IST

    ఏపీలో మూడు రాజధానుల శంకుస్థాపనకు జగన్ సర్కార్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 2020, ఆగస్టు 16వ తేదీన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, ఇందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. ప్రధ

    వైసీపీని వెంటాడుతున్న అమరావతి ఓట్ల కోసం చేసిన భీషణ ప్రతిజ్ఝలు

    August 6, 2020 / 08:39 PM IST

    మూడు రాజధానుల ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం చట్టంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానంలో ఉన్నప్పటికీ ముందుకు వెళ్లేందుకే ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు అమరావతిని తరలించబోమంటూ జగన్‌ సహా వైసీపీ న�

    అమరావతిపై ఏపీ బీజేపీలో భిన్న స్వరాలు..సుజనాకు సోము కౌంటర్

    July 31, 2020 / 12:44 PM IST

    ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారో లేదో..దూకుడు ప్రదర్శిస్తున్నారు సోము వీర్రాజు. కన్నా స్థానంలో ఆయన్ను బీజేపీ అధినాయకత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఏపీలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన భావిస్తూనే..పార్టీ సిద్ధాంతాలక�

    కరోనా అన్నది..ఎవరికైనా వస్తుంది..పోతుంది : సీఎం జగన్

    July 28, 2020 / 01:59 PM IST

    సీఎం ఆఫీసులో ఉండే… సాల్మన్‌కు, కోవిడ్‌ ఆపరేషన్స్‌లో ఉండే డాక్టర్‌ చంద్రశేఖర్‌కు కోవిడ్‌ వచ్చింది..పోయింది..ఎంపీ మిథున్‌ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు వైరస్ వచ్చిందీ…పోయింది…కోవిడ్‌ అన్నది.. ఎవరి�

    ఏపీలో కరోనా మరణాల రేటు 1.06శాతమే…ఇది విజయం – సీఎం జగన్

    July 28, 2020 / 01:43 PM IST

    కరోనా వైరస్ కారణంగా నమోదవుతున్న మరణాల రేటు దేశవ్యాప్తంగా 2.5శాతం పైగా ఉంటే.. ఏపీలో 1.06 శాతం ఉందని..కోవిడ్‌ పరిస్థితిని బాగా ఎదుర్కోవడం వల్లే ఇది సాధ్యం అవుతుందన్నారు సీఎం జగన్. పెద్ద పెద్ద రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ అత్యాధునిక ఆస్పత్రులు లేకపోయి�

    విజయనగరం వైసీపీ రగిలిపోతోంది… చెప్పుకోవడానికి చేసిన పనులు కనిపించక…. కిందామీదా పడుతోంది

    July 24, 2020 / 02:55 PM IST

    అధికారంలోకి వచ్చి సుమారు ఏడాదిన్నర కావస్తోంది. చేతిలో పవర్ ఉన్నా… తామనుకున్న పనులేవీ జరగడం లేదని తెగ బాధపడిపోతున్నారట విజయనగరం జిల్లా అధికార పార్టీ నేతలు. స్థానికంగా ఏవో చిన్న చిన్న పనులు తప్ప… తమని నమ్ముకున్న అనుచరులు, కేడర్ అడిగే చిన్

    ఆ మూడు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపే ఛాన్స్ ?

    July 19, 2020 / 09:24 AM IST

    ఏపీలో మూడు రాజధానుల రగడ మళ్లీ మొదలైంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును గవర్నర్‌తో ఆమోదింపజేసుకునేలా ప్రభుత్వం అడుగులు వేయగా.. దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు పోరాటానికి దిగాయి. ఈ మేరకు గవర్నర్‌కు లేఖలు రాశారు. అయితే రాజధాని ఏర్ప

    అమెరికాలోని తెలుగు విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం అండ

    July 10, 2020 / 07:40 AM IST

    ఆన్‌లైన్‌ కోర్సులు చదువుతున్న ఇతర దేశాల విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని అమెరికా ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో ఆందోళన చెందుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఆ విద్యార్థులకు ఇబ్బందుల�

10TV Telugu News