amaravati

    కరోనా అన్నది..ఎవరికైనా వస్తుంది..పోతుంది : సీఎం జగన్

    July 28, 2020 / 01:59 PM IST

    సీఎం ఆఫీసులో ఉండే… సాల్మన్‌కు, కోవిడ్‌ ఆపరేషన్స్‌లో ఉండే డాక్టర్‌ చంద్రశేఖర్‌కు కోవిడ్‌ వచ్చింది..పోయింది..ఎంపీ మిథున్‌ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు వైరస్ వచ్చిందీ…పోయింది…కోవిడ్‌ అన్నది.. ఎవరి�

    ఏపీలో కరోనా మరణాల రేటు 1.06శాతమే…ఇది విజయం – సీఎం జగన్

    July 28, 2020 / 01:43 PM IST

    కరోనా వైరస్ కారణంగా నమోదవుతున్న మరణాల రేటు దేశవ్యాప్తంగా 2.5శాతం పైగా ఉంటే.. ఏపీలో 1.06 శాతం ఉందని..కోవిడ్‌ పరిస్థితిని బాగా ఎదుర్కోవడం వల్లే ఇది సాధ్యం అవుతుందన్నారు సీఎం జగన్. పెద్ద పెద్ద రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ అత్యాధునిక ఆస్పత్రులు లేకపోయి�

    విజయనగరం వైసీపీ రగిలిపోతోంది… చెప్పుకోవడానికి చేసిన పనులు కనిపించక…. కిందామీదా పడుతోంది

    July 24, 2020 / 02:55 PM IST

    అధికారంలోకి వచ్చి సుమారు ఏడాదిన్నర కావస్తోంది. చేతిలో పవర్ ఉన్నా… తామనుకున్న పనులేవీ జరగడం లేదని తెగ బాధపడిపోతున్నారట విజయనగరం జిల్లా అధికార పార్టీ నేతలు. స్థానికంగా ఏవో చిన్న చిన్న పనులు తప్ప… తమని నమ్ముకున్న అనుచరులు, కేడర్ అడిగే చిన్

    ఆ మూడు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపే ఛాన్స్ ?

    July 19, 2020 / 09:24 AM IST

    ఏపీలో మూడు రాజధానుల రగడ మళ్లీ మొదలైంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును గవర్నర్‌తో ఆమోదింపజేసుకునేలా ప్రభుత్వం అడుగులు వేయగా.. దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు పోరాటానికి దిగాయి. ఈ మేరకు గవర్నర్‌కు లేఖలు రాశారు. అయితే రాజధాని ఏర్ప

    అమెరికాలోని తెలుగు విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం అండ

    July 10, 2020 / 07:40 AM IST

    ఆన్‌లైన్‌ కోర్సులు చదువుతున్న ఇతర దేశాల విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని అమెరికా ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో ఆందోళన చెందుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఆ విద్యార్థులకు ఇబ్బందుల�

    అమరావతే రాజధానిగా ఉండాలి: రఘురామకృష్ణంరాజు

    July 4, 2020 / 02:37 PM IST

    రాజధాని నగరం అమరావతిలోనే ఉండాలని వ్యక్తిగతంగా తాను అభిప్రాయపడుతున్నానని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. వైసిపి తిరుగుబాటు ఎంపి రఘురామరాజు తమ ప్రభుత్వం పున:పరిశీలించి, ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్చే నిర్ణయాన్ని ఆపాలని డిమ�

    టీడీపీ కీలక నేతలు అరెస్ట్.. అమరావతిలో టెన్షన్, టెన్షన్

    June 25, 2020 / 06:28 AM IST

    అమరావతిలో కరకట్ట దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్ సీఎం

    వైయస్సార్ కాపు నేస్తం ప్రారంభించిన సీఎం జగన్ 

    June 24, 2020 / 08:17 AM IST

    ‘వైయస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు ప్రారంభించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీసులో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం  ఆయన జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కా�

    ప్రతి లోక్ సభ నియోజక వర్గం ఓ జిల్లా : సీఎం వైస్ జగన్

    June 24, 2020 / 02:22 AM IST

    ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసే యోచనలో ఉన్నట్టు  ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. ఆయన నిన్న సచివాలయం నుంచి పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృధ్ది పధకాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు జేసీలు, ఎస్పీలు ఉన్

    కోవిడ్‌ –19 నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

    April 15, 2020 / 02:34 PM IST

    కోవిడ్‌ –19 నివారణా చర్యలపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్‌-19 విస్తరణ, పరీక్షలు, పాజిటివ్‌గా నమోదైన కేసుల వివరాలను అధికారులు సీఎంకు అందించారు.

10TV Telugu News