amaravati

    తహసీల్దార్ మోసం చేశాడని ఏపీ సచివాలయం దగ్గర దంపతులు ఆత్మహత్యయత్నం

    February 27, 2021 / 04:45 PM IST

    family suicide attempt with childs, at AP secretariat, due to tahsildar cheating : తహసీల్దార్ మోసం చేశాడని ఏపీ సచివాలయం వద్ద దంపతులు ఆత్మహత్య-తహసీల్దార్ సస్పెండ్ ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి సచివాలయం వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన దంపతులు శనివారం ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కలకలం రేపింది. వా�

    తెరపైకి అమరావతి, మూడు రాజధానులు ఏమయ్యాయ్?

    February 26, 2021 / 07:09 PM IST

    

    అమరావతి ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్

    February 8, 2021 / 06:08 PM IST

    cm jagan good news for amaravati locals: రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులపై సోమవారం(ఫిబ్రవరి 8,2021) సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో విశాఖపట్నం, ఏఎంఆర్డీయే (అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) పరిధిలో ప్రాజెక్టులపై అధిక

    రేషన్ పంపిణీ మొబైల్ వాహనదారులకు గుడ్ న్యూస్

    February 6, 2021 / 12:05 PM IST

    ration door delivery vehicle Drivers : రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ పంపిణీ మొబైల్‌ వాహనదారులకు అదనంగా చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో రేషన్‌ పంపిణీ వాహనదారునికి.. వాహన అద్దె, పెట్రోల్, హెల్పర్‌ చార్జ్‌ల కింద 16 వేల రూపాయలు చె�

    విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీలో రెండు మాటలు, సోము వీర్రాజు – సుజనా ఏమన్నారు ?

    February 6, 2021 / 06:51 AM IST

    Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌పై బీజేపీలో రెండు మాటలు వినిపిస్తున్నాయ్‌. స్టీల్ ప్లాంట్ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఇటు దేశానికి ఆర్థికంగా వినియోగపడేందుకు ఇలాంటి నిర్ణ

    ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటనలు..ఎక్కడెక్కడ ?

    February 1, 2021 / 07:01 AM IST

    sec nimmagadda : ఏపీ ఎన్నికల కమిషనర్ లేఖాస్త్రాలు, జిల్లాల పర్యటనలు కొనసాగుతున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులను ఎన్నికల కమిషన్‌ ఎదుట హాజరుకావాలని లేఖలో ఆదేశించారు. రెండు జిల్లాలకు కలెక్టర్లను సిఫారసు చేస్తూ సీఎస్‌కు మరో లేఖ రాశారు. అటు ప్రవీణ�

    బాబు కూల్చిన గుళ్ళు పునర్నిర్మాణం – సీఎం జగన్ శంకుస్ధాపన

    January 8, 2021 / 10:37 AM IST

    CM YS Jagan lay stone temples demolished during tdp rule in vijayawada :  చంద్రబాబు నాయుడు  ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చేసిన ఆలయాలను తిరిగి నిర్మించేందుకు వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనవరి 8, శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి విజయవాడలోని సీతమ్మవారి పాద�

    AP TDP మరోపోరు : నారా లోకేష్ మెగాటూర్?, రైతు సమస్యల పరిష్కారమే ఏజెండా

    December 23, 2020 / 08:01 PM IST

    Nara Lokesh Megatour : ఏడాదిన్నర అయ్యింది ఆ పార్టీ ఓడిపోయి. కానీ ఓటమి భయం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ఆ పార్టీ యువనేత శ్రమిస్తున్నా వర్కవుట్ అవ్వడం లేదు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి పవర్ లోకి తేవాలంటే ఏదైన

    అమరావతి ఉద్యమంపై జగన్ సంచలన కామెంట్స్

    December 17, 2020 / 02:45 PM IST

    CM Jagan On Amaravati Lands Insider Trade : అమరావతి రాజధాని అని ముందే నిర్ణయించుకున్నారని, బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేయించారని సీఎం జగన్ వెల్లడించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి తక్కువ ధరకు భూములు కొన్నారని, భూముల ధరలు పడిపోతాయనే భయంతో ఉద్యమం చేయిస్తున్నారంటూ మం

    చేతులకు సంకెళ్లు వేసుకుని టీడీపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన

    December 3, 2020 / 09:59 AM IST

    TDP MLAs Innovative protest : టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ప్రభుత్వంపై వినూత్న నిరసన చేపట్టింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడండి.. ప్రాథమిక హక్కులు పరిరక్షించండంటూ ఎమ్మెల్యేలు నినదించారు. చేతులకు సంకెళ్లు వేసుకుని ర్యాలీ నిర్వహించారు. పత్రికా స్వేచ్చను కాప�

10TV Telugu News