amaravati

    Amaravati : ఏపీలో రాగల మూడు రోజులు వర్షాలు

    August 1, 2021 / 05:08 PM IST

    అమరావతి వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. ఏపీలో పడమర గాలులు వీస్తున్నాయని వీటి వలన రాగల మూడు రోజులపాటు వాతావరణం చల్లగా ఉంటుందని, పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మేరకు రాగల మూడు రోజుల వాతావరణ నివేదికను అధికారులు విడుదల చేశారు.

    పార్టీలో జోష్ కోసం అమరావతికి చంద్రబాబు షిఫ్ట్ అవుతున్నారు

    July 27, 2021 / 10:52 PM IST

    పార్టీలో జోష్ కోసం అమరావతికి చంద్రబాబు షిఫ్ట్ అవుతున్నారు

    Amaravati Land Scam : అమరావతి భూ కుంభకోణం వెనక ఐఏఎస్ అధికారుల హస్తం – ఆర్కే

    July 4, 2021 / 04:20 PM IST

    ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు, ఆయన అనుచరులు దళితులను బెదిరించి భూములను లాక్కున్నారని.. వారి మనుషులను ప్రోత్సహించి రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార�

    AP : ఏపీ కేబినెట్ భేటీ..కీలక అంశాలపై చర్చలు

    June 30, 2021 / 07:05 AM IST

    ఏపీ కేబినెట్‌ సమావేశం కానుంది. 2021, జూన్ 30వ తేదీ 11 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. పలు కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. కోవిడ్‌ నియంత్రణపై సర్కార్‌ తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రధానంగా తెలంగాణతో జరుగుతున్న జల వివాద�

    CM Jagan House : సీఎం జగన్ నివాసం దగ్గర హై అలర్ట్.. భారీ బందోబస్తు

    June 18, 2021 / 10:18 PM IST

    అమరావతి రైతుల దీక్షలకు రేపటితో(జూన్ 19,2021) 550 రోజులు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో నిరసనకారులు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న సమాచారంతో

    AP Three Capitals : మూడు రాజధానులు ఖాయం

    June 16, 2021 / 10:12 PM IST

    ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పిందే తమ విధానం అన్నారాయన.

    Covid -19 AP : ఏపీలో కరోనా కేసులు..24 గంటల్లో 8 వేల 239 కేసులు

    June 11, 2021 / 05:59 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 8 వేల 239 మందికి కరోనా సోకింది. 61 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

    Botsa Three Capitals : 3 రాజధానులపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

    May 31, 2021 / 11:53 AM IST

    మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వ విధానం మారదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొన్ని శక్తులు రాజధానులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇచ్చిన మాట తప్పకుండా మూడు రాజధానుల ద్వారా మూడు ప్రాంతాలు

    Covid-19 Andhra Pradesh : ఏపీలో కరోనా, 24 గంటల్లో 16 వేల 167కేసులు..104 మంది మృతి

    May 27, 2021 / 06:18 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. కానీ మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజు 90 నుంచి 100 మంది మరణిస్తున్నారు. తాజాగా..24 గంటల 16 వేల 167 మందికి కరోనా సోకింది. 104 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన �

    TDP Mahanadu : డిజిటల్ రూపంలో మహానాడు..అంతా ‘జూమ్‌’ లోనే

    May 27, 2021 / 01:17 PM IST

    మహానాడుకు తెలుగుదేశం పార్టీ రెడీ అయ్యింది. నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. కరోనాతో డిజిటల్‌ రూపంలో నిర్వహిస్తున్న మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనుంది టీడీపీ. భవిష్యత్‌ కర్తవ్యాలను నిర్ధేశించుకోనుం�

10TV Telugu News