amaravati

    AP Three Capitals : మూడు రాజధానులు ఖాయం

    June 16, 2021 / 10:12 PM IST

    ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పిందే తమ విధానం అన్నారాయన.

    Covid -19 AP : ఏపీలో కరోనా కేసులు..24 గంటల్లో 8 వేల 239 కేసులు

    June 11, 2021 / 05:59 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 8 వేల 239 మందికి కరోనా సోకింది. 61 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

    Botsa Three Capitals : 3 రాజధానులపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

    May 31, 2021 / 11:53 AM IST

    మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వ విధానం మారదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొన్ని శక్తులు రాజధానులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇచ్చిన మాట తప్పకుండా మూడు రాజధానుల ద్వారా మూడు ప్రాంతాలు

    Covid-19 Andhra Pradesh : ఏపీలో కరోనా, 24 గంటల్లో 16 వేల 167కేసులు..104 మంది మృతి

    May 27, 2021 / 06:18 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. కానీ మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజు 90 నుంచి 100 మంది మరణిస్తున్నారు. తాజాగా..24 గంటల 16 వేల 167 మందికి కరోనా సోకింది. 104 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన �

    TDP Mahanadu : డిజిటల్ రూపంలో మహానాడు..అంతా ‘జూమ్‌’ లోనే

    May 27, 2021 / 01:17 PM IST

    మహానాడుకు తెలుగుదేశం పార్టీ రెడీ అయ్యింది. నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. కరోనాతో డిజిటల్‌ రూపంలో నిర్వహిస్తున్న మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనుంది టీడీపీ. భవిష్యత్‌ కర్తవ్యాలను నిర్ధేశించుకోనుం�

    COVID-19 AP : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..99 మంది మృతి

    May 26, 2021 / 07:14 PM IST

    ఏపీ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవలే 20 వేల కేసులకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మొన్న 12 వేల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా..24 గంటల 18 వేల 285 మందికి కరోనా సోకింది. 99 మంది చనిపోయారు.

    Yaas Cyclone : తీవ్ర తుఫాన్..అప్రమత్తమైన ఏపీ సర్కార్

    May 24, 2021 / 01:04 PM IST

    బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది. ఈరోజు సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

    తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జగన్ కీలక నిర్ణయం

    April 1, 2021 / 07:03 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న తెలంగాణ క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులను రిలీవ్ చేస్తూ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేష�

    కారు ధర రూ. 2 లక్షలు.. నెలకు ఖర్చు రూ.3 లక్షలు

    March 22, 2021 / 12:00 PM IST

    నిధులు లేక ప్రభుత్వాలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాయి. ఒకటో తేదీ జమ కావాల్సిన జీతాలు 5, 6 తేదీల్లో జమ అవుతున్నాయి. నిధుల కోసం ప్రభుత్వం ఆపసోపాలు పడుతుంటే.. కొన్ని విషయాల్లో ప్రభుత్వం సొమ్ము దుబారా ఖర్చు అయిపోతుంది. అసలే అంతంత మాత్రం నిధులతో నె�

    andhrapradesh covid 19 : పెరుగుతున్న కరోనా కేసులు, 24 గంటల్లో 380 కేసులు..204 మంది డిశ్చార్జ్

    March 20, 2021 / 07:01 PM IST

    ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 380 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

10TV Telugu News