Home » amaravati
రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఈ స్థాయిలో తప్పులు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?
600 రోజులకు చేరుకున్న అమరావతి రైతుల ఉద్యమం
రాజధాని ప్రాంతంలోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధులను పోలీసులు నిలిపివేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ఆరీఫ్ తెలిపారు. ఏ1 నిందితుడు కృష్ణ కిశోర్, ఏ2 నిందితుడు షేక్ హబీబ్లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. 45 రోజుల తర్వాత ఇ�
అమరావతి వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. ఏపీలో పడమర గాలులు వీస్తున్నాయని వీటి వలన రాగల మూడు రోజులపాటు వాతావరణం చల్లగా ఉంటుందని, పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మేరకు రాగల మూడు రోజుల వాతావరణ నివేదికను అధికారులు విడుదల చేశారు.
పార్టీలో జోష్ కోసం అమరావతికి చంద్రబాబు షిఫ్ట్ అవుతున్నారు
ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు, ఆయన అనుచరులు దళితులను బెదిరించి భూములను లాక్కున్నారని.. వారి మనుషులను ప్రోత్సహించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార�
ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. 2021, జూన్ 30వ తేదీ 11 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. పలు కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. కోవిడ్ నియంత్రణపై సర్కార్ తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రధానంగా తెలంగాణతో జరుగుతున్న జల వివాద�
అమరావతి రైతుల దీక్షలకు రేపటితో(జూన్ 19,2021) 550 రోజులు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో నిరసనకారులు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న సమాచారంతో