Home » amaravati
మేము అధికారంలోకి వస్తే మూడు రాజధానులు ఉండవు అన్నారు. అంతేకాదు మూడేళ్లలో అమరావతిని కట్టేస్తామన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీ
మంగళగిరి, తాడేపల్లి మహా కార్పొరేషన్లో కలువని మంగళగిరి మండంలోని కురకల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండ గ్రామాలను కలిపేందుకు గ్రామసభలను నిర్వహించనున్నారు.
ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రేపు,ఎల్లుండి తేలికపాటి వర్షములు ముఖ్యంగా ఉత్తర తెలంగాణా లోని కొన్ని జిలలాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని హ
ఔటర్ రింగ్ రోడ్డు కట్టాలంటే 8 వేల ఎకరాలు కావాలని ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. చంద్రబాబు నాయుడుకు చెందిన అనుకూల మీడియా ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన
రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలని స్వామివారిని ప్రార్ధించా అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
అమరావతి రైతుల పాదయాత్ర ముగిసింది. అలిపిరి వద్దకు చేరుకున్న అమరావతి రైతులు..గరుడ విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి పాదయాత్ర ముగించారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరిట పాదయాత్ర చేశారు.
నేడు తిరుపతిలో అమరావతి రైతులు పాదయాత్ర చేయనున్నారు. ఈ సాయంత్రం లోపు అలిపిరి వద్దకు చేరుకునే అవకాశం ఉంది. దర్శన టికెట్లు లేకుండా కొండపైకి ఎవరినీ అనుమతించమని అధికారులు తెలిపారు.
ప్రజలందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే పరిపాలనా వికేంద్రీకరణ చేస్తామంటూ సభలో ప్రకటించిన సీఎం జగన్ ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన బిల్లును మళ్లీ అసెంబ్లీ ముందుకు తీసుకొస్తామని సీఎం జగన్ ప్రకటించారు.