Home » amaravati
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై వైసీపీ ప్రభుత్వం తగ్గేదేలే అంటోంది. (Botsa On Three Capitals)
జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ రేపు మార్చి14వ తేదీన జరుగుతుంది. అమరావతిలోని మంగళగిరి సమీపం ఇప్పటం గ్రామంలో పార్టీ సభ జరుగుతుందని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు.
యుద్ధ సమయంలో తాము పడిన అందోళన, కష్టాలను చంద్రబాబుకు వివరించారు. తెలుగు ప్రజలకు ఏ కష్టం వచ్చినా టీడీపీ స్పందిస్తుందని చంద్రబాబు అన్నారు.
రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని, ఆరు నెలల్లో పూర్తి చేసి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. పిటిషన్ దారులకు ఒకొక్కరికి 50వేలు చొప్పున ఇవ్వాలని...
అమరావతిలోని మద్దూర్ సెంటర్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘర్షణకు దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
మేము అధికారంలోకి వస్తే మూడు రాజధానులు ఉండవు అన్నారు. అంతేకాదు మూడేళ్లలో అమరావతిని కట్టేస్తామన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీ
మంగళగిరి, తాడేపల్లి మహా కార్పొరేషన్లో కలువని మంగళగిరి మండంలోని కురకల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండ గ్రామాలను కలిపేందుకు గ్రామసభలను నిర్వహించనున్నారు.
ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రేపు,ఎల్లుండి తేలికపాటి వర్షములు ముఖ్యంగా ఉత్తర తెలంగాణా లోని కొన్ని జిలలాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని హ
ఔటర్ రింగ్ రోడ్డు కట్టాలంటే 8 వేల ఎకరాలు కావాలని ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. చంద్రబాబు నాయుడుకు చెందిన అనుకూల మీడియా ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన