Home » amaravati
పాదయాత్రకు ప్రజల మద్దతు చూసి ఓర్వలేకపోతున్నారు: అమరావతి మహిళా జేఏసీ
ఏలూరు చేరుకున్న అమరావతి రైతుల మహా పాదయాత్ర
అమరావతి ప్రాంతంపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా జగన్ మాట్లాడారు. మూడు రాజధానుల అవసరం గురించి ఆయన వివరించారు.
ఏపీ అసెంబ్లీలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అమరావతిని రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చాడని, అశ్వినీదత్, రాఘవేంద్రరావు వంటి వారికి కోరుకున్న చోట కారుచౌకగా భూములు కట్టబెట్టారని అన్నారు. ఖమ్మ�
అమరావతి అసైన్డ్ ల్యాండ్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసైన్డ్ భూముల స్కామ్ కేసులో అరెస్ట్ చేసిన ఐదుగురిని సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. వీరిలో కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్ను రిమాండ్కు పంపాలని న్యాయమూర్తిని కోరార�
పరిపాలన రాజధానిని వైజాగ్ తీసుకెళ్లడం తథ్యం అన్నారు కొడాలి నాని. పరిపాలన రాజధాని విశాఖతో పాటు న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో రాగల నాలుగు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
గత నెల 21న రాత్రి 10 గంటల సమయంలో మెడికల్ షాప్ మూసివేసి...ఇంటికి సమీపంలో కారు పార్క్ చేసి వెళ్తున్న ఉమేష్ను బైక్పై వెంటాడి దారుణంగా హత్య చేశారు. అతని గొంతుకోసి పరారయ్యారు.
రాజధాని అభివృద్ధికి నిధుల సమీకరణం కోసం ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలోని భూములను విక్రయించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు అమరావతిలోని భవనాలను..
Amaravati : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాళెం గ్రామంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రేపు మహాసంప్రోణ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. జూన్ 4న ప్రారంభమైన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్విఘ్నంగా �