Home » amaravati
సెల్ఫీలు అంటూ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడని పేర్కొన్నారు. టీడీపీ మ్యానిఫెస్టోలో ఏమీ అమలు చేశారు? తమ మ్యానిఫెస్టోలో ఏమీ అమలు చేశామో రా చర్చిద్దామని సవాల్ చేశారు.
క్రీడా, కళా రంగాల్లో ఉన్న వాళ్లని గుర్తించామని పేర్కొన్నారు. సాంస్కృతిక రంగంలో తొలిసారిగా పోటీలు పెట్టామని వెల్లడించారు. గ్లోబల్ ఇన్వస్టెర్స్ సమ్మిట్, జీ-20 సదస్సులో కళాకారుల సేవలు తీసుకున్నామని తెలిపారు.
పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుందని చెప్పారు. అయినా పిల్లలు స్కూల్ కు రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలో అమరావతిలో భారీగా పోలీసులు మెహరించారు. ఇరువురి సవాళ్ళ నేపధ్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. అమరావతిలో పరిస్థితిని డీఎస్పీ ఆదినారాయణ సమీక్షిస్తున్నారు.
మా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో లేకపోయి ఉంటే.. దళిత నాయకుడిని చంపేసే వారా? బలహీనవర్గానికి చెందిన నన్ను కూడా చంపేసే వాళ్లా?(BJP Satyakumar)
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేశారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. క్రాస్ ఓటింగ్ కు ఎందుకు పాల్పడ్డారో స్వయంగా అమే నోటితోనే చెప్పారని తెలిపారు. సొంత పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారన�
ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యలను 4 ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. అందుకు నిరసనగా ఈనెల (మార్చి) 9 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందో�
రాజధాని అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నిర్మాణాల కాల పరిమితికి సంబంధించిన అంశాలపై మాత్రమే స్టే విధించింది.
అమరావతి రాజధాని అంశంపై నవంబర్ 1న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అమరావతిని రాజధాని చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ త్వరగా చేపట్టాలని ప్రభుత్వం కోరింది.
నేడు సుప్రీంకోర్టు ముందుకు అమరావతి రాజధాని అంశం రానుంది. దీనిపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును గత నెలలో సుప్రీంకోర�