Home » amaravati
ఏపీ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవలే 20 వేల కేసులకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మొన్న 12 వేల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా..24 గంటల 18 వేల 285 మందికి కరోనా సోకింది. 99 మంది చనిపోయారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా మారింది. ఈరోజు సాయంత్రానికి తీవ్ర తుఫాన్గా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న తెలంగాణ క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులను రిలీవ్ చేస్తూ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేష�
నిధులు లేక ప్రభుత్వాలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాయి. ఒకటో తేదీ జమ కావాల్సిన జీతాలు 5, 6 తేదీల్లో జమ అవుతున్నాయి. నిధుల కోసం ప్రభుత్వం ఆపసోపాలు పడుతుంటే.. కొన్ని విషయాల్లో ప్రభుత్వం సొమ్ము దుబారా ఖర్చు అయిపోతుంది. అసలే అంతంత మాత్రం నిధులతో నె�
ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 380 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Amaravati Land Scam Case: అమరావతి అసైన్డ్ భూముల కేసు హైకోర్టుకు చేరింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ.. సీఐడీ నోటీసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అసైన్డ్ భూముల కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం అధినేత చంద్రబాబుకు రాజధాని అమరావతి భూముల అక్రమాల వ్యవహారంలో ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న అధికారులు.. నోటీసులు అందజేశారు. 41సీఆర్పీసీ కింద నో�
Municipal, Corporation : ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత
రాజధాని మహిళా రైతులు పాదయాత్రగా విజయవాడ బయలుదేరారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలానికి చెందిన మహిళా రైతులు విజయవాడ కనకదుర్గమ్మ చెంతకు పాదయాత్ర చేస్తున్నారు.