Home » Amarnath Pilgrimage
అమరనాథ్ యాత్రలో విషాదం అలముకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన విజయకుమార్ షా అమరనాథ్ గుహ నుంచి తిరిగి వస్తుండగా కాళీమాత సమీపంలో ప్రమాదవశాత్తూ పైనుంచి జారి 300 అడుగుల కింద ఉన్న లోయలోని వాగులో పడ్డారు....
భారత సైనికులు అమరనాథ్ యాత్రికులకు మూడంచెల అధునాతన భద్రత కల్పించారు. క్వాడ్కాప్టర్లు, నైట్ విజన్ పరికరాలు, యాంటీ డ్రోన్ బృందాలు, బాంబ్ స్క్వాడ్లతో యాత్రికులకు మూడు అంచెల భద్రతను కల్పించినట్లు ఇండియన్ ఆర్మీకి చెందిన బ్రిగేడియర్ అమన్దీ�
అమర్నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఈనెల 8న అమర్నాథ్ గుహ వద్ద సంభవించిన ఆకస్మిక వరదల్లో అనేక మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. వీరిలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సుధ, పార్వతి అనే మహిళలు ఉన్నట్లు తెలిసింద�
గతంలో తాలిబన్లు ఈ మాగ్నటిక్ బాంబులు వాడేవారు. అమెరికా అధికారులు, ఇతర నాయకుల కార్ల కింద వాటిని పెట్టేవారు. ఇప్పుడు వీటిని అమర్ నాథ్ యాత్రలో ఉపయోగించేలా పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర పన్నింది.