-
Home » Amarnath Yatra
Amarnath Yatra
అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు.. ఆరోజు నుంచే ప్రారంభం.. యాత్రలో వారికి మాత్రం అనుమతి లేదు..
April 12, 2026 / 02:08 PM ISTAmarnath Yatra 2026 : దక్షిణ కశ్మీర్లో ప్రముఖ ఆధ్యాత్మిక అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు ప్రతీయేటా వైభవంగా నిర్వహించే యాత్రకు సంబంధించి తేదీలు ఖరారయ్యాయి.
ఇదే ఫస్ట్ టైమ్.. అమర్నాథ్ యాత్ర ఈసారి 38 రోజులే.. కనీవిని ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు
June 5, 2025 / 09:13 PM ISTఇక యాత్ర కాన్వాయ్ కదలికల సమయంలో రక్షణ కోసం తొలిసారిగా జామర్లను ఏర్పాటు చేయనున్నారు.
అమర్నాథ్ యాత్ర రికార్డు.. మొదటి 5 రోజుల్లోనే లక్ష దాటిన దర్శనాలు
July 5, 2024 / 10:23 AM ISTహరహర మహాదేవస్మరణతో మార్మోగుతోన్నాయి హిమగిరులు. యాత్ర మొదలై వారం రోజులు కాలేదు. అప్పుడే లక్ష మంది మంచులింగాన్ని దర్శించుకున్నారు.
హిమగిరుల మధ్య భక్తుల సాహస యాత్ర.. నమ్మకమే భక్తిగా ప్రతికూల వాతావరణంలో ప్రయాణం
June 29, 2024 / 12:36 PM ISTప్రతీ ఏడాది వేసవి అయిపోయాకే ఈ మహాద్భుత శివలింగం దర్శన భాగ్యం కలుగుతుంది. అదీ సమయానుకూలంగా ఏడాదిలో నెల నుంచి రెండు నెలల మధ్యే ఉంటుంది.
భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు.. ఎందుకిలా? మనిషిలో మార్పు వచ్చిందా?
June 18, 2024 / 12:58 AM ISTDevotees Rush In Temples : భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు.. ఎందుకిలా? మనిషి మార్పు వచ్చిందా?
యువతలో విపరీతంగా పెరిగిన భక్తి భావం, ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన.. ఈ మార్పునకు కారణం అదేనా?
June 17, 2024 / 10:54 PM ISTవిదేశాల్లో స్థిరపడి అప్పుడప్పుడు భారత్ వచ్చే ఎన్ఆర్ఐలు కూడా స్వదేశానికి వచ్చిన వెంటనే ముందుగా తిరుమల సహా ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శించుకుంటున్నారు.
భక్తులతో నిండిపోయిన ఆలయాలు.. ప్రజల్లో దైవచింతన ఎందుకింతలా పెరిగింది..? కరోనా మనిషిలో మార్పు తెచ్చిందా?
June 17, 2024 / 09:36 PM ISTపుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరడం రిటైరయిన తర్వాత చేయాల్సిన ప్రయాణంగా ఇప్పుడు ఎవరూ చూడడం లేదు. యువతీ యువకులు సొంతంగా మాత్రమే కాకుండా కుటుంబాలతో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తుండడం గమనిస్తే మహమ్మారి తర్వాత భారతీయల…
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
April 15, 2024 / 02:08 PM ISTఅమర్నాథ్ వార్షిక యాత్ర జూన్ 29 నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగనుంది.
Amarnath Yatra: ముగిసిన అమర్నాథ్ యాత్ర.. ఎంతమంది భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నారంటే ..
September 1, 2023 / 09:02 AM ISTఅమర్నాథ్లో భాగంగా గతేడాది 3.65 లక్షల మంది అమర్నాథ్ శివలింగాన్ని దర్శించుకోగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 4.4లక్షలకు చేరింది. 2016 నుంచి ఈ ఏడాదే అత్యధిక సంఖ్యలో భక్తులు శివలింగాన్ని దర్శించుకున్నారు.
Amarnath Yatra : లోయలో పడి అమరనాథ్ యాత్రికుడి మృతి
August 19, 2023 / 08:05 AM ISTఅమరనాథ్ యాత్రలో విషాదం అలముకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన విజయకుమార్ షా అమరనాథ్ గుహ నుంచి తిరిగి వస్తుండగా కాళీమాత సమీపంలో ప్రమాదవశాత్తూ పైనుంచి జారి 300 అడుగుల కింద ఉన్న లోయలోని వాగులో…