Home » Amarnath Yatra
ఇక యాత్ర కాన్వాయ్ కదలికల సమయంలో రక్షణ కోసం తొలిసారిగా జామర్లను ఏర్పాటు చేయనున్నారు.
హరహర మహాదేవస్మరణతో మార్మోగుతోన్నాయి హిమగిరులు. యాత్ర మొదలై వారం రోజులు కాలేదు. అప్పుడే లక్ష మంది మంచులింగాన్ని దర్శించుకున్నారు.
ప్రతీ ఏడాది వేసవి అయిపోయాకే ఈ మహాద్భుత శివలింగం దర్శన భాగ్యం కలుగుతుంది. అదీ సమయానుకూలంగా ఏడాదిలో నెల నుంచి రెండు నెలల మధ్యే ఉంటుంది.
Devotees Rush In Temples : భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు.. ఎందుకిలా? మనిషి మార్పు వచ్చిందా?
విదేశాల్లో స్థిరపడి అప్పుడప్పుడు భారత్ వచ్చే ఎన్ఆర్ఐలు కూడా స్వదేశానికి వచ్చిన వెంటనే ముందుగా తిరుమల సహా ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శించుకుంటున్నారు.
పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరడం రిటైరయిన తర్వాత చేయాల్సిన ప్రయాణంగా ఇప్పుడు ఎవరూ చూడడం లేదు. యువతీ యువకులు సొంతంగా మాత్రమే కాకుండా కుటుంబాలతో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తుండడం గమనిస్తే మహమ్మారి తర్వాత భారతీయల ఆలోచనల్లో మార్పు వచ్�
అమర్నాథ్ వార్షిక యాత్ర జూన్ 29 నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగనుంది.
అమర్నాథ్లో భాగంగా గతేడాది 3.65 లక్షల మంది అమర్నాథ్ శివలింగాన్ని దర్శించుకోగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 4.4లక్షలకు చేరింది. 2016 నుంచి ఈ ఏడాదే అత్యధిక సంఖ్యలో భక్తులు శివలింగాన్ని దర్శించుకున్నారు.
అమరనాథ్ యాత్రలో విషాదం అలముకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన విజయకుమార్ షా అమరనాథ్ గుహ నుంచి తిరిగి వస్తుండగా కాళీమాత సమీపంలో ప్రమాదవశాత్తూ పైనుంచి జారి 300 అడుగుల కింద ఉన్న లోయలోని వాగులో పడ్డారు....
అమర్నాథ్ యాత్ర చేసిన సాయి పల్లవి. ఈ యాత్ర తన సంకల్ప శక్తికి, ధైర్యానికి పరీక్ష పెట్టింది అంటూ పోస్ట్.