Home » ambati rambabu
టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అంబటి అన్నారు. ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
టీడీపీ ఎన్నికలు బహిష్కరించడానికి ఓటమి భయమే కారణమని వైస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
Ambati Rambabu fires over AP SEC Nimmagadda : ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఎన్నికల కమిషనర్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. నిమ్మగడ్డ.. చంద్రబాబును రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డ రాజ్�
YCP leader Ambati Rambabu is angry with SEC Nimmagadda Ramesh : ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ పై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం (జనవరి 9, 2021) మీడియాతో మాట్లాడుతూ కరోనా రె�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులకు కూడా కరోనా సోకుతూ ఉండడం కలకలం రేపుతుండగా.. కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నవారికి మరోమారు వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. లేటెస్ట్గా వైఎస
Sattenapalle kodela sivaram: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. 2019 ఎన్నికల్లో మాజీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇక్కడి నుంచి పోటీ చేసి వైసీపీ నేత అంబటి రాంబాబు చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఆ తర్వా�
Local body elections: స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఏపీలో రోజు రోజుకి రాజకీయ రగడ సృష్టిస్తోంది. ఈ విషయంపై ఈసీ, అధికార, ప్రతిపక్షాలు విమర్శలు చేసుకుంటున్నాయి. ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ప్రభుత్వం చెబుతుంటే…ఈసీ మాత్రం ఎలక్షన్పై కసరత్తు చేస్తోంది
tadikonda mla sridevi: గుంటూరు జిల్లాలో కీలమైన ఎస్సీ నియోజకవర్గం తాడికొండ. రాజధాని అమరావతి పరిధిలో ఉండే ఈ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. హైదరాబాద్లో వైద్య వృత్తిలో కొనసాగుతూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇ�
Antarvedi radham: అంతర్వేది రథదగ్ధం ఆసరగా మతకల్లోలాలను రేపడానికి కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు అంబటి రాాంబాబు. సమీపంలోని మరో మతప్రార్ధనామందిరం మీద రాళ్లేయడం సమంజసం కాదు, దాన్ని ఎవరూ అంగీకరించబోరని అన్నారు.లక్ష్మీనరసింహస్వామికూడా �