Home » ambati rambabu
మాటల తూటాలతో ప్రతిపక్షాలను నిత్యం ఇరకాటంలో పెట్టే అధికార పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు సొంత పార్టీలోనే సెగ మొదలైంది. తన నియోజకవర్గంలో ఊహించని షాక్ తగిలింది. రాష్ట్ర రాజకీయాలతోపాటు, వైసీపీలో పెద్ద సౌండ్తో మాట్లాడుతూ పాపులర్ నేతగా ముద్�
ఎవరి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు వైసీపీపై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని అంబటి విమర్శిం�
అమాత్య పదవి కోసం ఎన్నోఆశలు పెట్టుకున్నారు… దానిని దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు.. తీరా ఊహకందని నిర్ణయాన్ని అధినేత జగన్ తీసుకోవటంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. నిన్నటి దాకా మంత్రిపదవి రేసులో ఉన్నామన్న ధీమాతో ఉన్న ఎమ్మెల్యేలు కా�
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలియజేశారు. చాలా మంది ఫోన్లు చేస్తున్నారిన..ఎవరు కూడా తనకు ఫోన్ చేయొద్దని కోరారు. ఐసోలేషన్ లో ఉన్నానని, ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకునే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ధైర్య�
తనకు ప్రాణహానీ ఉందని, తన కుటుంబానికి భద్రత కల్పించడి అంటూ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారంటే తేలికగా తీసిపారెయ్యలేం. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమారే ఆ లేఖను రాశారా అన్న అనుమానం అందరిలోనూ ఉంది. ఈ లెటర్ చూస్తే మాత్రం సాక్షాత్�
ఏపీకి మూడు రాజధానుల విషయంపై బీజేపీ పార్టీతో గానీ..కేంద్ర ప్రభుత్వంతో గానీ చర్చలు జరపాల్సిన అవసరం తమకు లేదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మూడు రాజధానుల విషయంపై వైసీపీ ప్రభుత్వం తమతో చర్చించకుండానే నిర్ణయం తీసుకుందని బీజేపీ వ్యాఖ్యలపై అంబ
రాష్ట్ర విభజన తర్వాత 2014 లో ప్రజలు మాజీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు కి అధికారం ఇచ్చి రాజధానిని ఎంపిక చేయమని ఆయన భుజ స్కందాలపై పెడితే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరించారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. అందరికీ కావల్సిన రాజధాని, అ�
ఏపీ రాజకీయాల్లో బీజేపీ జనసేన పొత్తుతో పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. బీజేపీ జనసేన పొత్తు వల్ల వచ్చిన నష్టమేమి లేదని…. పవన్ కల్యాణ్ వంటి వ్యక్తితో కలిసి ప్రయాణం అంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదటమేనని…బీజ�
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిలో హత్యలకు కుట్ర జరుగుతోందన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై అధికార వైసీపీ వీడియో ప్రజంటేషన్ ఇచ్చింది. అమరావతిలో భూముల స్కామ్ జరిగిందని చెబుతూ అందుకు సంబంధించిన అక్రమాల