Home » AMC
ఈ విషయమై హైకోర్టు స్పందిస్తూ విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం అహ్మదాబాద్ రోడ్లపై ఉన్న మాంసాహార దుకాణాల్ని ఏఎంసీ బలవంతంగా తొలగించింది. గతేడాది డిసెంబరులో దీనిపై గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖ�
త్రిపుర పురపాలక ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. బీజేపీకి తామే ధీటైన ప్రత్యర్ధులమంటూ బరిలోకి దిగిన తృణమూల్ కాంగ్రెస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
నిర్లక్ష్య ధోరణితో కరోనా రోగి మృతికి కారణమైన ప్రైవేట్ ఆసుపత్రిపై అధికారులు కొరడా ఝళిపించారు. కఠిన చర్యలు తీసుకున్నారు. ఏకంగా ఆ ఆసుపత్రికి రూ.77లక్షలు జరిమానా విధించారు. అంతేకాదు ఆ ఆసుపత్రిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘటన గుజరా
వచ్చేది ఎవరు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రాకరాక ఇండియాకు వస్తున్నారు. ఏర్పాట్లు మాములుగా ఉంటే సరిపోదు కదా.. ఆయన హైప్రొఫైల్ కు తగ్గట్టుగా ఉండాలి.. అందులోనూ అగ్రరాజ్యానికి అధ్యక్షుడు కదా.. అందుకే రెడ్ కార్పెట్ రెడీ చేసింది గుజరాత్ రాష�