amendments

    ఓ ఎక్స్ పరిమెంట్ గా రెండేళ్లు అగ్రి చట్టాలు అమలుచేయనివ్వండి…రాజ్ నాథ్

    December 25, 2020 / 03:41 PM IST

    Let farm laws be implemented for two years నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులు..చర్చలకు ముందుకురావాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విజ్ణప్తి చేశారు. నూతన చట్టాలకు లాభదాయకంగా లేవు అని రైతులు అనుకుంటే..ఆ చట్టాలకు ప్రభుత్వం సవరణలు చేస్త

    కేంద్ర మంత్రితో రైతుల బృందం భేటీ…నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు

    December 7, 2020 / 11:29 PM IST

    Narendra Singh Tomar నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కొద్ది రోజులుగా పెద్దగా ఎత్తున ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం నుంచి సరైన స్పందన రాకపోవడంతో డిసెంబర్-8న భారత్ బంద్ కు రైతులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, భారత్ బంద్ క�

    ఆ కారణంతో దిశ బిల్లును వెనక్కి పంపిన కేంద్రం

    October 16, 2020 / 05:34 PM IST

    disha bill: మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లు-2019ని కేంద్రం వెనక్కి పంపింది. రాజ్యాంగానికి లోబడి బిల్లు లేదని కేంద్రం చెప్పింది. పార్లమెంటులో చట్టసవరణ అవసరమని సమాచారం. ఏపీలో మాత్రమే వర్తించేలా చట్టం చేయలేమ

    కేబుల్ టీవీ వినియోగదారులకు శుభవార్త

    January 13, 2020 / 09:11 AM IST

    కేబుల్ టీవీ వినియోగదారులకు ట్రాయ్(టెలికాం రెగులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) గుడ్ న్యూస్ చెప్పింది. బిల్లు భారం కాస్త తగ్గనుంది. కేబుల్ బిల్లులో 14 శాతం ఆదా అయ్యే

    IPC, CrPCలో సవరణలు…కమిటీ ఏర్పాటు చేశామన్న షా

    December 4, 2019 / 01:24 PM IST

    దేశవ్యాప్తంగా మూకదాడుల,హత్యలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే వీటిని డీల్ చేసేందుకు IPC,CRPCలో అవసరమైన సవరణలను సూచించేందుకు కేంద్రప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఇవాళ(డిసెంబర్-4,2019)రాజ్యసభలో తెలిపారు. క్వచ్చన్ అవర్ లో వరుస ప్రశ్నలకు �

    ఏపీ బిజినెస్ రూల్స్ లో సవరణలు చేస్తూ ఉత్తర్వులు

    October 25, 2019 / 01:48 PM IST

    ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన హామీలు, ఆదేశాలు అమలు విషయంలో జాప్యం కావడంపై సీఎం జగన్‌ సీరియస్‌ అయ్యారు. ఏపీ బిజినెస్ రూల్స్ 2018 లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    కేంద్రం అలా సుప్రీం ఇలా : Sc, ST  చట్టంపై కీలక నిర్ణయం 

    January 24, 2019 / 09:27 AM IST

    Sc, ST  వేధింపుల నిరోధక చట్టం  విచారణ లేకుండా అరెస్ట్ లు సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం చట్టం సవరణ ఆమోదం ప్రజల్లో వ్యతిరేకత..సుప్రీంకోర్టులో పిటీషన్స్  ఢిల్లీ : Sc, ST  వేధింపుల నిరోధక చట్టం 2018లో తీసుకు వచ్చిన నూతన సవరణల�

    ఈబీసీ రిజర్వేషన్ బిల్లులో సవరణలు కోరండి : సీఎం కేసీఆర్

    January 8, 2019 / 07:45 AM IST

    కేంద్ర ప్రభుత్వం ప్రవేశపడుతున్న ఈబీసీ రిజర్వేషన్ బిల్లులో సవరణలు కోరాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలను ఆదేశించారు.

10TV Telugu News