Home » america
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు ఏమైంది ? ఆయన ఆరోగ్యం విషమంగా ఉందా ? నెల రోజులుగా కిమ్ ఎందుకు సైలెంట్ అయ్యారు ? దీనిపై జాతీయస్థాయిలో తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. 2020, ఏప్రిల్ 20వ తేదీ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వెల�
యావత్ ప్రపంచాన్ని వణకిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం లాక్ డౌన్ అని ప్రపంచంలోని అన్ని దేశాలు ముక్త కంఠంతో చెప్పాయి. అంతేకాదు లాక్ డౌన్
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా
భారత్ తో సహా 10దేశాల్లో జరిగిన కరోనా నిర్థారణ టెస్ట్ ల కన్నా ఒక్క అమెరికాలోనే అత్యధిక కరోనా టెస్ట్ లు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇదొక రికార్డు అని ఆయన అన్నారు. కరోనా వైరస్ (COVID-19) కు వ్యతిరేకంగా అమెరికా తన యుద్ధంలో స్థిర�
కరోనా వైరస్ పుట్టింది చైనాలోని వుహాన్ సిటీలో.. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించింది. అతికష్టం మీద చైనా కరోనాను కంట్రోల్ చేయగలిగింది. కరోనా కేసులు తగ్గిపోవడంతో చైనా ఊపిరిపీల్చుకుంది. కానీ, అంతలోనే మళ్లీ కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. క
మహిళల భద్రత కోసం ఎన్నిచట్టాలు చేస్తున్నా వారు ఇంకా కొందరి మాటలకు, ప్రలోభాలకు లొంగి.. మాయగాళ్ళ వలలో పడి బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారి మాటలు విని వరంగల్ కు చెందిన ఒక యువతి తన జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంది. వరంగల�
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18లక్షల 53వేల మంది కరోనా బారిన పడ్డారు.
అమెరికాలో నల్లజాతీయుడి జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నెల్లూరు జిల్లా యువకుడు డేగా ధీరజ్ రెడ్డి(28) కోలుకుంటున్నాడు. ఇవాళ(ఏప్రిల్ 13,2020) ఉదయం అతడు
కరోనా వైరస్ ప్రపంచ భౌగోళిక రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కరోనా మబ్బులు తొలగిపోయాక ప్రపంచ ముఖ చిత్రమే మారిపోతుందని అనేక అంచనాలు సాగుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యం అమెరికా తన సూపర్ పవర్ స్థానం కోల్పోతుంది. ప్రపంచ అధికార కేంద్రం పశ
కరోనా వైరస్ అమెరికాను అతలాకుతలం చేస్తోంది.. ప్రపంచదేశాల్లో అత్యధిక పాజిటివ్ కేసులతో ఫస్ట్ ప్లేస్లో ఉన్న అగ్రరాజ్యం… తాజాగా మరణాల్లోనూ అగ్రస్థానానికి చేరింది. ఇప్పటికే ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 20 వేలు దాటింది. దీంతో ఇటలీని వెనక్కిన