Home » america
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేసింది. 204 దేశాలకు వ్యాపించిన ఈ మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. క్షణక్షణం కొత్త కేసులు నమోదు చేస్తూ ప్రపంచదేశాల్లో దడ పుట్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య ఏకంగా 10 లక్షలు దాటింది. ఇక మరణా�
అగ్రరాజ్యంపై కరోనా(COVID-19) మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు అమెరికన్లు వణికిపోతున్నారు. రోజుకి వందల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటూ అగ్రరాజ్యంలో కరోనా… భీతావహ వాతావరణ సృష్టిస్తోంది. ఇద్దరు భారతీయులు కూడా కరోనా కాటుకు బలయ్యారు. మ�
రాగల రెండు వారాల్లో అమెరికా లో కరోనా మరణాలు పెరిగే అవకాశం ఉందని దేశాధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈస్టర్ నాటికి దేశం సాధారణ పరిస్ధితికి చేరుకుంటుదని ఆశించానని…అయితే పరిస్ధితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆవేదవ వెలిబుచ్చారు. ఇట
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక కార్యాలయం వైట్ హౌస్ ని కరోనా తాకింది. వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో(శ్వేతసౌధం) తొలి పాజిటివ్ కేసు నమోదైంది. వైట్ హౌస్ లో పని
ఏపీలోని గుంటూరు జిల్లాలో రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. మంగళగిరిలో దంపతులకు కరోనా లక్షణాలు కనిపించాయి. నిన్న(మార్చి 18,2020) అమెరికా
కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. ఆర్థిక రంగం కుదేలవుతోంది. అన్ని వ్యాపారాలు, కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. బయటకు వెళ్లి…నిత్యావసరకులకు కూడా పోవడం లేదు. ఎంచక్కా..ఇంట్లో నుంచే ఒక్క క్లి
కరోనా వైరస్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ నెగెటివ్ వచ్చినట్టు ఆయన వైద్యులు వెల్లడించారు.
కరోనా వైరస్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. 4 రాష్ట్రాలు మినహా అమెరికా అంతటా కరోనా వైరస్ వ్యాపించింది.
కరోనా వైరస్ దెబ్బకి యావత్ ప్రపంచం వణికిపోతోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే మరణాల సంఖ్యా పెరుగుతోంది. దీంతో భయాందోళనలు
కరోనా వైరస్ కారణంగా కరోనా వైరస్ గురించి జరగాల్సిన సమావేశం క్యాన్సిల్ అయ్యింది. అమెరికాలోని న్యూయార్క్ లోను..వాషింగ్టన్ లోను ‘‘డూనింగ్ బిజినెస్ అండర్ కరోనా వైరస్’’పేరుతో బుధవారం (మార్చి 11) నుంచి ఏప్రిల్ 3వరకూ జరగాల్సిన కరోనాపై చర్చయించే