Home » america
ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిం సొలేమాన్ను అమెరికా హతమార్చడంపై భారతదేశంలోని కార్గిల్లో షియా గ్రూప్కు చెందిన వారు నిరసన ర్యాలీ నిర్వహించారు. జమైత్ ఈ ఉలెమా ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది. యూఎస్ దాడులపై కార్గిల్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఆవే�
బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పుత్తడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. 40వేల మార్క్ క్రాస్ చేసిన పుత్తడి ధర ఇంకా పరుగులు పెడుతూనే ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల
బాగ్దాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుపై దాడి చేసి ఇరాన్ సైనిక ఉన్నతాధికారి ఖాసిమ్ సొలైమనిని అమెరికా దళాలు హతమార్చిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
ఐస్ క్రీమ్ మ్యూజియం.ఏంటీ ఐస్ క్రీమ్ ల కోసం ఓ మ్యూజియమా అని ఆశ్చర్యపోవచ్చు. ఈ మ్యూజియంలో ఎక్కడ చూసి ఐస్ క్రీమ్ లే కనిపిస్తాయి. ఎన్నో రంగులు..మరెన్నో రుచులు. ఎక్కడా దొరకని టేస్టులు ఈ మ్యూజియంలో దొరుకుతాయి. ఈ ఐస్ క్రీమ్ మ్యూజియానికి వెళ్లాలం�
ఐటీ జాబ్ లకు అడ్డా ఏది అంటే.. అమెరికా అని చెబుతారు. ముఖ్యంగా ఇండియన్స్. అందులోనూ తెలుగువారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం తెలుగువాళ్లు ఎక్కువగా అమెరికా వెళ్లేవారు. కానీ ఇది గతం. ఇప్పుడు అమెరికా వద్దు.. మెక్సికో ముద్దు అంటున్నారు తెలుగువాళ్లు. అవును
అమెరికాకు చెందిన ఐదేళ్ల చిన్నారి క్యాథలీన్ హార్డీ వయస్సుకు మించిన పెద్దమనస్సును కనబరించింది. విస్టాలోని బ్రీజ్ హిల్ స్కూల్లో చదువుతున్న ఐదు సంవత్సరాల క్యాథలీన్ హార్డీ తోటి విద్యార్ధులకు లంచ్ ఫీజులు కట్టింది. లంచ్ కు డబ్బులు కట్�
అమెరికాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ద్వారకానాథ్ సూసైడ్కు కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు.
బారోవ్గా పిలిచే అలస్కాలోని ఉగ్గియాగ్విక్ అనే పట్టణంలో 65రోజులు చీకటిగానే ఉంటుందట. అమెరికాకు ఉత్తర దిశగా ఉండే ఈ ప్రాంతంలో సూర్యుడు పూర్తిగా కనిపించకపోవడమే కారణం. చివరి సారిగా అక్కడి ప్రజలు నవంబరు 18 సోమవారం మధ్యాహ్నం 1గంట 50నిమిషాలకు సూర్యుడ్
అమెరికాలోని ఒహియోలోని ఒరెగాన్ లో ఓ మహిళ పోలీస్ డిపార్ట్ మెంట్ లోని ఎమర్జీన్సీ నంబర్ 911కు కాల్ చేసి.. ’’నాకు అర్జెంట్ గా ఓ పిజ్జా కావాలని’’ చెప్పింది. అదేంటీ పిజ్జా కావాలంటే పిజ్జా హౌస్ కు కాల్ చేస్తారు కానీ..పోలీసులకు ఫోన్ చేయటమేంటని ఆశ్చర్యపో
విదేశాల్లో విద్య కోసం స్వదేశీ విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకించి వైద్యవిద్య కోసం వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ అమెరికాలో చదువు కోసం భారత్ నుంచి వెళ్లిన విద్యార్థుల్లో లక్షల్లో ఉన్నారు. 2018-19 విద్యాసంవత్సరంలో �