Home » america
భారత్ తో కలిసి పని చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్, అమెరికాలకు సరిహద్దు భద్రతే కీలకమని తెలిపారు. సరిహద్దు భద్రత విషయంలో నిరంతరం భారత్ కు సహకరిస్తామని చెప్పారు. హౌడీ మోడీ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగించారు. ఇరు దేశా
హౌడీ – మోదీ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికాకు బయలుదేరి వెళ్లారు. సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 27 వరకు పర్యటన కొనసాగనుంది. హ్యూస్టన్, న్యూయార్క్ నగరాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 20
కడుపులో బిడ్డ ఒడిలో వస్తుందనే క్షణమొక యుగంలా గడుపుతూ ఓ తల్లి ఎదురు చూస్తోంది. ఎందుకంటే 40 ఏళ్ల పండిన కడుపు. కోటి కోరికలతో ఒళ్లంతా కళ్లు చేసుకుని బిడ్డను చూడాలని ఉవ్విళ్లూరుతోంది. భార్యను. బిడ్డను అరచేతిల్లో పెట్టుకుని చూసుకోవాలని భర్త కూ�
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్ రాష్ట్రంలోని ఒడెస్సా ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలపై దాడి చేశారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా,… 21మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని అడ్డుకోవడానికి ప్రయ�
బార్ లో రెండు గ్యాంగ్ ల మధ్య జరిగిన ఘర్షణ 26మంది మృతికి కారణమైంది. రెండు గ్యాంగ్ ల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో బార్ అగ్ని ప్రమాదానికి దారి తీసింది. ఈ ఘటన అమెరికాలోని మెక్సికో నగరంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 23మంది ప�
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమందగమనం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సంపద సృష్టించేవాళ్లను ప్రోత్సహిస్తామన్నారు. అమెరికా, చైనా తదితర దేశాలతో పోలిస్తే మన దేశ పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. భారత్ వేగంగా వృద్ధి రేటు నమో�
ఏపీ సీఎం జగన్ అమెరికా పర్యటన ముగిసింది. భారత కాలమాన ప్రకారం ఆయన ఉదయం 7 గంటలకు చికాగో నుంచి హైదరాబాద్కు పయనమయ్యారు. 2019, ఆగస్టు 24వ తేదీ శనివారం హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడి నుంచి విజయవాడకు వెళుతారు. ఆగస్టు 15వ తేదీన అమెరికాకు సీఎం జగన్ వెళ్లిన సం�
అమెరికా ప్రెసిడెంట్ మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. వలసల రాజ్యానికి ప్రెసిడెంట్ అయిన ట్రంప్.. స్థానికులకే ఉద్యోగాలు అని ‘అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే’ నినాదంతో కఠిన నిర్ణయాలను అమలు చేశారు. దీని తర్వాత మరో సంచలనం వైపుగా అడుగులు వేస్తు
అమెరికాలో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. నార్త్ కరోలినా క్యారిసిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గొంగళ్ల సాహిత్ రెడ్డి (25) చనిపోయాడు. మే 14వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 04.15 గంటలకు (భారత కాలమానం ప్రకారం) అతను ఉంటున్న ప్లాట్ నుంచి జిమ్కు నడుచుకుంటూ వెళ
అమెరికాలో భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. క్యూబా నుంచి అమెరికా వస్తున్న బోయింగ్ 737 విమానం రన్వే నుంచి జారి నదిలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 143మంది ఉన్నారు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలోని జాక్సన్విలేలో జరిగింది. విమానం