కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. గోవాలోని దర్బందోరాలో నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీకి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా
ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.
నూతన సహకార విధానాన్ని త్వరలోనే కేంద్రప్రభుత్వం ప్రకటిస్తుందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా శనివారం తెలిపారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన
మోదీ ప్రభుత్వాన్ని తాలిబన్ తో పోల్చారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.
గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ సోమవారం(సెప్టెంబర్-13,2021)ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్..భూపేంద్ర పటేల్ చేత ప్రమాణస్వీకారం చేయించారు.
త్రిపురలో టీఎంసీని మరింత విస్తరించే ఉద్దేశ్యంతో మమతాబెనర్జీ మేనల్లుడు,టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ గతవారం త్రిపుర రాజధాని అగర్తలాలో పర్యటించిన సమయంలో ఆయన కాన్వాయ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే.
సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న మరో కోవిడ్-19 వ్యాక్సిన్ 'కొవావాక్స్'ను పెద్దలకు వినియోగించేందుకు ఈ ఏడాది అక్టోబర్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సీరం సీఈవో అదర్ పూనావాలా శుక్రవారం తెలిపారు.
కర్ణాటక ముఖ్యమంత్రి రాజీనామాపై ఊహాగానాలు వెలువడుతున్న వేళ గురువారం బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్ల హ్యాకింగ్ వివాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు.