-
Home » amith shah
amith shah
మోదీ 3.0 కేబినెట్లోకి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా..?
JP Nadda : నరేంద్ర మోదీ కేబినెట్లో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తిరిగి మంత్రిగా చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీతో పాటు 30 మంది మంత్రులు నేడు ప్రమాణం చేయనున్నారు.
బీజేపీతో పొత్తు టీడీపీ, జనసేనకు లాభమా.. నష్టమా?
బీజేపీతో పొత్తు టీడీపీ, జనసేనకు లాభమా.. నష్టమా అనే అంశంపై ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ అంశంపై 10టీవీ Big Bang ప్రోగ్రాంలో ప్రొపెసర్ కె. నాగేశ్వరరావు మాట్లాడుతూ కీలక విశ్లేషణ చేశారు.
బీజేపీతో పొత్తు టీడీపీ, జనసేనకు లాభమా.. నష్టమా?
బీజేపీతో పొత్తు టీడీపీ, జనసేనకు లాభమా.. నష్టమా అనే అంశంపై ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ అంశంపై 10టీవీ Big Bang ప్రోగ్రాంలో ప్రొపెసర్ కె. నాగేశ్వరరావు మాట్లాడుతూ కీలక విశ్లేషణ చేశారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్ సీఎంల ప్రమాణస్వీకారం నేడు
దేశంలో బుధవారం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా విష్ణు సాయి బుధవారం (నేడు) ప్రమాణస్వీకారం చేయనున్నారు....
BJP : 2014విజయం తర్వాత దూకుడుమీదున్న బీజేపీ..మిషన్ 2050ని అందుకుంటుందా..?
హైదరాబాద్లో జాతీయస్థాయి కార్యవర్గ సమావేశాల ఏర్పాటుతోనే.. దక్షిణాదిని ఫోకస్ చేయబోతున్నామని కమలం పార్టీ నేతలు సంకేతాలు పంపారు. మరి సౌత్ ఇండియాలో బీజేపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయ్.. పార్టీ కేడర్ను ఎలా ముందుండి నడిపించబోతున్నారు.. కమలం పార�
BJP Mission South India : దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం దక్కించుకునే సత్తా బీజేపీకి ఉందా? మోదీ, షా సదరన్ స్ట్రాటజీ ఏంటి ?
మలం పార్టీ.. ఆపరేషన్ సౌత్ ఇండియా స్టార్ట్ చేసింది. తెలంగాణ నుంచే దండయాత్ర మొదలుపెట్టాలని ఫిక్స్ అయింది. వచ్చే 40 ఏళ్లు బీజేపీదే అధికారం అని.. బెంగాల్, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో తమదే అధికారం అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు రాజ�
Minister talasani: ఒకేసారి ఎన్నికలకు వెళ్దాం.. ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం
కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశవ్యాప్త ఎన్నికలకు తెరాస సిద్ధమని, ఒకేసారి ఎన్నికలకు వెళ్దామని అప్పుడు ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అధికారంలో ఉన్నారని ఇష్టారీతిలో వ్యాఖ్యలు చే�
ఆంధ్రాను ఆదుకోండి
CM Jagan to Meet Minister Nitin Gadkari
YS Jagan Mohan Reddy : సాయంత్రం ప్రధానిని కలవనున్న ఏపీ సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
Tamilisai Soundararajan : గవర్నర్ తమిళ్ సై ఢిల్లీ టూర్ వెనుక కారణం ఇదేనా…!
తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ఈ రోజు రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఆమె హోం మంత్రి అమిత్షాతో భేటీ అవుతారు. గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్కంఠను