Home » amma odi
బడికి పంపిస్తే ప్రతి ఏటా 15000 అందిస్తున్నామని వెల్లడించారు. ఎంత మంది ఎక్కువ చదివితే తనకు అంత ఆనందం అన్నారు. పిల్లలు స్కూలుకు వెలితేనే ఆనందం.. అప్పుడె చదువు వస్తుందన్నారు. బడికి వెలితేనే పధకం వస్తుందని ఆనాడే జీవో ఇచ్చామని గుర్తు చేశారు.
దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే నాణ్యమైన విద్యను అందజేస్తున్నామని తెలిపారు. జగనన్న అమ్మవడి డబ్బులు నేడు అందజేస్తున్నామని చెప్పారు.
నవరత్నాల్లో ఒక్కో రత్నం రాలిపోతోంద. వైసీపీ ప్రభుత్వం తన పథకాలను తానే కాలగర్భంలో కలిపేసుకునేందుకు సిద్ధమైందన్నారు.
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వనుంది. 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ అమ్మఒడి, జగనన్న వసతి దీవెన పథకాలు పొందుతున్న..
సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయాలకు వీలుగా...
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 2023 మార్చి నాటికి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలని, ఏ స్పీడ్ కనెక్షన్ కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. అలాగే అన్ని గ్రామాల్లో సదుపాయాలతో కూడిన డిజిటల్ లైబ్�
ఈ స్థాయిలో వైసీపీ ప్రభంజనం సృష్టించడానికి కారణాలు ఏంటి? మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై ఆ పార్టీకున్న లెక్కలేంటి? సీఎం జగన్ ప్రచారం చేయకపోయినా వైసీపీ వార్ ని వన్ సైడ్ ఎలా చేయగలిగింది? అన్ని ఏరియాల్లో ఎలా గెలిచింది.
money for jagananna vidya kanuka: శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్లు దారి తప్పారు. విద్యాబుద్దులు నేర్పాల్సిన వారే తప్పులు చేస్తున్నారు. కలెక్షన్ల పర్వానికి తెరతీశారు. జగనన్న విద్యాకానుక కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తు�
చిత్తూరు జిల్లాలో వాలంటీర్ మోసానికి పాల్పడ్డాడు. అమ్మఒడి సొమ్ము కాజేశాడు. వి.కోట మండలం నడిపేపల్లిలో ఈ ఘటన జరిగింది. అఫ్జల్ అనే వాలంటీర్.. మీరాజ్ అనే మహిళకు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నేతిగుట్లపల్లెలో విషాదం చోటు చేసుకుంది. అమ్మఒడి డబ్బు ఒకరి ప్రాణం తీసింది. అమ్మఒడి డబ్బు ఓ కుటుంబంలో చిచ్చు రేపింది. అమ్మఒడి