Home » .Amravati farmers
అమరావతితో ఆందోళన చేస్తున్న రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చినకాకాని హైవే వద్దకు అమరావతి ప్రాంత రైతులు భారీగా చేరుకున్నారు. అనంతరం హైవేని నిర్భంధించి తమ నిరసనను తెలిపారు. జై అమరావతి..సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున రైతులు నినాదా�
అమరాతి ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు మాకు కొన్ని రోజులుగా కనిపించటంలేదు. వారికి డెంగ్యూలు,స్వైన్స ఫ్లూ, మలేరియా వంటి రోగాలొచ్చాయేమో..వాళ్లు ఏ హాస్పిటల్ లో ఉన్నారో మాకు తెలియటంలేదు.వారంతా ఏ హాస్పిటల్ లోఉన్నారోనని మ�
రాజధాని అమరావతికి 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అంటారా? అంటూ మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏపీకి మూడు రాజధానుల అంశంపై అమరావతి ప్రాంతంలోని రైతులు నిరసన కార్యక్రమాలు ఈరోజు 13 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగ
మూడు రాజధాలను విషయంలో జోక్యం చేసుకోండి అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి అమరావతి రైతులు లేఖలు రాశారు. తమ ఆధార్ కార్డు జిరాక్స్ లను లేఖలకు జత చేస్తూ రైతులు పెద్ద సంఖ్యలో ప్రధాని మోడీకి లేఖలు రాశారు. మీరే స్వయంగా వచ్చి ఏపీకి రాజధానిగా అమరావతికి శం