Home » Amritsar
పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా తయారైంది. రోజుకోవిధంగా మారిపోతున్నాయి. సిద్ధూ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు గుస్సాగా ఉన్నారు.
భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లోని పంజాబ్ బోర్డర్ లో ఉన్న అట్టారీ-వాఘా సరిహద్దుల్లో పాకిస్థాన్ రేంజర్లు, భారత బీఎస్ఎఫ్ జవాన్లు మిఠాయిలు పంచుకున్నారు. ఈరోజు ఆగస్టు 14 పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాక్ సైనికులు భారత్ సైనికులకు �
80 ఏళ్ల బామ్మ జ్యూస్ స్టాల్ నడుపుతున్నారు. ఆమె తయారు చేసే జ్యూసులకు భలే గిరాకీ. చకాచకా బత్తాయి రసం తీసేస్తూ .కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ముదిమి వయసులో కూడా జ్యూస్ బండి ద్వారా జీవనాన్ని సాగిస్తూ పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
"ఆపరేషన్ బ్లూ స్టార్"కి 37 ఏళ్లు అయిన సందర్భంగా ఆదివారం అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్లో మరోసారి ఖలిస్తానీ జెండాలు కనిపించాయి.
child porn video on social media: కఠిన చట్టాలు తెస్తున్నా, శిక్షలు వేస్తున్నా కొంతమంది వ్యక్తుల్లో మార్పు రావడం లేదు. చట్టాలకు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి కటకటాల పాలవుతున్నారు. తాజాగా, చైల్డ్ పోర్న్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన అమృతసర్ కు చెందిన ఓ వ�
ఉత్తరప్రదేశ్లోని అమృత్సర్ నుంచి జయనగర్ వెళ్తున్న అమృత్సర్-జయనగర్ ఎక్స్ప్రెస్కు చెందిన రెండు బోగీలు సోమవారం(18 జనవరి 2021) లక్నో సమీపంలో పట్టాలు తప్పాయి. ప్రమాదవశాత్తు లక్నో డివిజన్లోని చార్బాగ్ స్టేషన్ వద్ద రైలు పట్ట�
amritsar:మహిళను gang-rape చేయడంతో పాటు రన్నింగ్ లో ఉన్న కారులో నుంచి కూతురితో సహా తోసేశారు. ఆమె ఒక్కరే కాకుండా పదేళ్ల బిడ్డను కూడా హింసించారు. ఈ ఘటన సెప్టెంబరు 6న జరిగింది. ఆ రోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. కొలీగ్ కు యాక్సిడెంట్ అయింద
పంజాబ్లో కల్తీ మద్యం కల్లోలం సృష్టిస్తోంది. కల్తీ మద్యం తాగిన వారు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. మూడు జిల్లాల్లో శుక్రవారానికి 39మంది చనిపోగా.. శనివారానికి(ఆగస్టు 1,2020) ఆ సంఖ్య గణనీయంగా పెరిగి 86కి చేరింది. నిన్న ఒక్కరోజే 47 మంది ప్రాణాలు వదిలారు. �
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధిక్యం కొనసాగిస్తూ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆప్ పార్టీ నేతలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో పంజాబ్ లోని అమృత్ సర్ లో ఆప్ కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటు వేడుకలు జరుపుకుంటున్నార�
భారతదేశ గణతంత్ర దినోత్సవం దగ్గర పడుతోంది. ఈ సందర్భంగా ఎంతో మంది తమ దేశభక్తిని వినూత్నంగా చాటుతున్నారు. అతిపెద్ద జాతీయ జెండాలను తయారు చేస్తున్నారు. కానీ పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్లోని ఓ గవర్నమెంట్ స్కూల్ టీచర్ బల్జీందర్ సింగ్ చేసిన ఓ ప్�