Home » Amrutha Pranay Case
ప్రణయ్ హత్య కేసులో దోషులకు కోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చిందని.. ఇక ఎవరైనా తప్పు చేయాలంటే భయపడాల్సిందేనని నల్గొండ ఎస్పీ మీడియాతో చెప్పారు.
2018లో మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో ఈ రోజు నల్గొండ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. A-6గా అమృత చిన్నాన్న శ్రవణ్ కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే తీర్పు వెలువడిన తర్వాత కోర్టు వద్ద శ్రవణ్ కుమార్తె ఇదంతా అమృత వల్లే అంటూ ఆగ్రహాన�
తీర్పు ప్రకటించిన తర్వాత ఏమైనా చెప్పుకుంటారా అని దోషులను న్యాయమూర్తి అడిగారు.
2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఈ రోజు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.