Home » anagani satya prasad
"అలాగే, జగనన్న కాలనీల్లో ఇంకా 6.50 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. త్వరలో లబ్ధిదారులకు కేటాయిస్తాం" అన్నారు.
ఏపీలోని రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు.
తెలుగు దేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఎక్కడా ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు లేవని తెలిపారు.
కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక కేటాయింపుల పట్ల జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సాధించిన విజయంగా పేర్కొంది.
నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున ల్యాండ్ కన్వెర్షన్ జరిగిందని ఆరోపించారు.
అప్పట్లో హైదరాబాద్కు సినీ పరిశ్రమ రావాలని ఇక్కడే సినిమాలు తీయాలని..
తాజాగా నేడు రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కంగ్రాట్స్ అన్నయ్య అంటూ ఓ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపింది.
మూడేళ్లుగా అమలు చేయని బయోమెట్రిక్ విధానాన్ని ఉపాధ్యాయులపై కక్షపూరితంగా అమలు చేస్తున్నారని సత్యప్రసాద్ అన్నారు. కరోనా సమయంలో దాదాపు 1500 మంది ఉపాధ్యాయులు చనిపోతే ,,,
ప్రభుత్వ చేతకానితనం వల్ల పంట పొలాలకు నీరు అందక రేపల్లె నియోజకవర్గంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపారు.