Home » Anakapalle District
నమ్మకం కలిగిన వారంతా చిట్టీలు పాడిన మొత్తాన్ని వడ్డీకి ఆమెకే ఇచ్చేవారు. అలా 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది పద్మజ.
నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శిరీష పరామర్శించారు.
పిల్లలు అస్వస్థతకు గురైన వెంటనే ఆసుపత్రికి పంపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దాని వల్ల ఇంతటి ఘోరం జరిగిందని తెలిపారు.
ఇలాంటి పాములు కేరళ, ఆ సమీప ప్రాంతాల్లో ఎక్కువ సంచరిస్తుంటాయి. ఇవి అధికంగా దట్టమైన అడవుల్లో మాత్రమే ఉంటాయి. జనావాసాల్లోకి రావడం చాలా అరుదు.
చంద్రబాబు, పవన్కు పోలీసుల ఝలక్
అనకాపల్లి జిల్లాలో ఓ బ్యాంక్ను పట్టపగలే అందరూ చూస్తుండగానే లూటీ చేశారు దొంగ. కసింగకోట నర్సింగపల్లి గ్రామీణ వికాస్ బ్యాంక్లో దుండగుడు తుపాకీతో బెదిరించి రూ.3 లక్షలకు పైగా నదు దోపిడీ చేశాడు.
అనకాపల్లి జిల్లాలోని రావికమతం మండలంలో ఇష్టం లేని యువకుడితో పెళ్లి చేస్తున్నారనే కారణంతో ఓ యువతి దారుణానికి పాల్పడింది...ఆమె చెప్పినట్లే.. కళ్లు మూసుకున్నాడు. వెంటనే షాపులో కొన్న...