Home » anakapalli
కరోనా సమయంలో పెళ్లి కళ తగ్గిపోయింది.. అనుకున్న వాళ్లే.. కాదు.. అయినవాళ్లు కూడా రాలేని పరిస్థిత ప్రస్తుతం రాష్ట్రంలోనూ.. దేశంలోనూ… ప్రపంచంలో కూడా… నూరేళ్ల పెళ్లి బంధాన్ని, ఘనంగా.. ఎంతో ఆనందంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు కదా? అయితే ఘన�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక కొరత ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులు కూడా ఈ ఇసుక కొరత కారణంగా పనులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇసుక దొరకటమే గగనం అయిపోయింది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా ఓ జంట పెళ్లి జర�
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఏపీ పాలిటిక్స్లో ఈ సామెత మరోసారి నిజమైంది. ఒకప్పటి మిత్రులు గంటా, అవంతి మధ్య... ఇప్పుడు పచ్చగడ్డి
విశాఖ జిల్లా అనకాపల్లిలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. తనను ప్రేమించడం లేదని డిగ్రీ విద్యార్థిని భార్గవిపై సాయి అనే యువకుడు స్క్రూడైవర్ తో దాడి చేశాడు. విచక్షణారహితంగా పొడిచాడు. ఈ దాడిలో అమ్మాయి ఛాతి, మెడ కింద భాగంలో
విశాఖ : మంచితనం ఉన్నవాళ్లు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లిలో జనసేన ఎన్నికల ప్రచార సభలో పవన్
ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వినర్ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలుగుదేశం గూటికి చేరబోతున్నారా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత రెండు రోజులుగా అనకాపల్లిలోని తన కార్యాలయంలో అనుచరులతో సమావేశం నిర్వహిస్తున్న కొణతాల.. టీడీపీలో చేరాలని నిర్�