Home » anakapalli
వారితో ఫోన్ లో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పటికీ యాజమాన్యం తెలియజేయడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
సంబంధిత శాఖలు సమన్వయంతో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని చెప్పారు. ప్రమాదానికి ఎవరు బాధ్యులు అనే విషయమై ఆరా తీశారు.
అవసరమైతే గాయపడిన వారిని విశాఖ లేదా హైదరాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ సోమవారం నూకాంబికా అమ్మవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు.
కడప బాంబులతో బెదిరించే సంస్కృతి తమది కాదని మండిపడ్డారు. అందరి జాతకాలు బయటపెడతామని హెచ్చరించారు.
ఈ పరిస్థితుల్లో అనకాపల్లి అభ్యర్థి ఎంపిక వైసీపీ అధిష్టానానికి సవాల్గా మారింది. ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయం ఉన్నందున ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది పార్టీ.
మద్యం దోపిడితో మనుషుల రక్తాలను పీల్చుతున్నారని చెప్పారు.
మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటా
Clashes Between Janasena Leaders : వారిని నిలువరించేందుకు టీడీపీ నేతలు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. మొదటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.