-
Home » anakapalli
anakapalli
త్రివిక్రమ్ చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి విగ్రహావిష్కరణ.. ఫోటోలు వైరల్..
అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గారి అధ్యక్షతన త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబ సభ్యుల మధ్య సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది.
విశాఖ ఉత్సవ్కు నేడు శ్రీకారం.. ఏయే కార్యక్రమాలు ఉంటాయో తెలుసా? ఫుల్ డీటెయిల్స్
శాస్త్రీయ నృత్యం, అరకు ధింసా నృత్యం, అనకాపల్లి జానపద కళలు ప్రదర్శన ఉంటాయి. ఆర్కే బీచ్తో పాటు సాగర్నగర్, రుషికొండ, మంగమారిపేట, భీమిలీ బీచ్లల్లో ఎంజాయ్ చేయొచ్చు.
చంద్రబాబుకు కుప్పం, జగన్కు పులివెందుల తరహాలో.. ఎంపీ సీఎం రమేష్ బిగ్ పొలిటికల్ స్కెచ్..!
ఇక్కడైతే తనకు ఎలక్షన్ చేయడం చాలా ఈజీ అని సీఎం రమేశ్ భావిస్తున్నారట. తాను అందుబాటులో లేకపోతే, తన సోదరుడు లేకపోతే కుమారుడు నియోజకవర్గ వ్యవహారాలు చూసుకుంటున్నారట.
ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. చర్లపల్లి - అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు.. ఆగే స్టేషన్లు ఇవే..
Special Train : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. చర్లపల్లి - అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది.
ఏపీలో డ్రగ్స్ కలకలం.. రూ.23కోట్ల విలువైన అల్ప్రాజోలమ్ సీజ్.. తెలంగాణకు తీసుకెళ్లి కిక్కు కోసం కల్లులో మిక్సింగ్..!
Illegal Alprazolam Unit: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ కలకలం రేగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రాంతంలో DRI అధికారులు ఆపరేషన్ నిర్వహించారు. అక్రమ మాదకద్రవ్యాల తయారీ యూనిట్ పై దాడి చేశారు. భారీగా డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. రూ.23.88 కోట్ల వి
విషవాయువు లీక్.. స్పందించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక ఆదేశాలు
వారితో ఫోన్ లో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విశాఖ ఫార్మా సెజ్లో కలకలం.. ఒకరు మృతి..
గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పటికీ యాజమాన్యం తెలియజేయడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటన.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు..
సంబంధిత శాఖలు సమన్వయంతో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని చెప్పారు. ప్రమాదానికి ఎవరు బాధ్యులు అనే విషయమై ఆరా తీశారు.
రియాక్టర్ పేలుడు ఘటనలో 18కి చేరిన మరణాలు.. అచ్యుతాపురంకి సీఎం చంద్రబాబు..
అవసరమైతే గాయపడిన వారిని విశాఖ లేదా హైదరాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
నూకాంబికా అమ్మవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ సోమవారం నూకాంబికా అమ్మవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు.