Home » anakapalli
Illegal Alprazolam Unit: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ కలకలం రేగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రాంతంలో DRI అధికారులు ఆపరేషన్ నిర్వహించారు. అక్రమ మాదకద్రవ్యాల తయారీ యూనిట్ పై దాడి చేశారు. భారీగా డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. రూ.23.88 కోట్ల వి
వారితో ఫోన్ లో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పటికీ యాజమాన్యం తెలియజేయడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
సంబంధిత శాఖలు సమన్వయంతో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని చెప్పారు. ప్రమాదానికి ఎవరు బాధ్యులు అనే విషయమై ఆరా తీశారు.
అవసరమైతే గాయపడిన వారిని విశాఖ లేదా హైదరాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ సోమవారం నూకాంబికా అమ్మవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు.
కడప బాంబులతో బెదిరించే సంస్కృతి తమది కాదని మండిపడ్డారు. అందరి జాతకాలు బయటపెడతామని హెచ్చరించారు.
ఈ పరిస్థితుల్లో అనకాపల్లి అభ్యర్థి ఎంపిక వైసీపీ అధిష్టానానికి సవాల్గా మారింది. ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయం ఉన్నందున ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది పార్టీ.
మద్యం దోపిడితో మనుషుల రక్తాలను పీల్చుతున్నారని చెప్పారు.
మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటా