Home » anakapalli
ఆ చేప ఖరీదు రూ.3 లక్షలు.. ప్రత్యేకత ఏంటంటే?
టమాటాను టచ్ చేయాలంటేనే భయపడిపోతున్న ఈరోజుల్లో ఓ వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. అతడు టమాటాలతో..(Anakapalli)
చంద్రబాబు రూ.5లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని జగన్ కు అప్పగిస్తే ఆయన మరో రూ.4లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు. తాను సీఎం అయితే అమరావతిలో ఆపేసిన భవానాలన్నింటినీ ఏడాదిలో నిర్మిస్తానని చెప్పారు.
గంజాయి స్మగ్లర్ కారులో షికారు చేసిన అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీజ్ చేసిన కారులో డీఎస్పీ షికారుపై పోలీసుల విచారణ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే డీజీపీకి అనకాపల్లి ఎస్పీ గౌతమీచారి నివేదిక ఇచ్చారు.
అనకాపల్లిలో పోలీస్ ఆఫీసర్ నిబంధనలకు పాతరేశారు. సీజ్ చేసిన కారును రోడ్డెక్కించారు. ఎవరికి తెలియకుండా ఉండేందుకు కారు నెంబర్ ప్లేట్ మార్చేసి మరీ తిరిగారు. చివరికి యాక్సిడెంట్ అవ్వడంతో కారు ఎవరిదని ఆరా తీస్తే అసలు అప్పుడు వెలుగు చూసింది.
అనకాపల్లి జిల్లా పరవాడ లారస్ ఫార్మాసిటీలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆదేశాలతో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు.
వివిధ కేసుల్లో ఇటీవల పట్టుబడిన 2 లక్షల కేజీల గంగాయి, 131 లీటర్ల యాష్ ఆయిల్ను అధికారులు ధ్వంసం చేశారు. ఈ గంజాయి, ఇతర డ్రగ్స్ను అధికారులు దహనం చేశారు. దీని విలువ మొత్తం రూ.300 కోట్లు ఉంటుందని అంచనా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అచ్యుతాపురంలో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ ఫేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. జపాన్కు చెందిన యకహోమా గ్రూప్నకు చ�
అనకాపల్లి జిల్లా పూడిమడికలో విషాదం నెలకొంది. పూడిమడిక బీచ్ లో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఓ విద్యార్థి మృతి చెందాడు.
ఏపీలో ఇటీవల కాలంలో బాలిక అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. ఈక్రమంలో అనకాపల్లి జిల్లా కేంద్రంలో వరుసగా బాలికలు అదృశ్యమవుతున్నారు.