Home » Analysis
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. గోల్డ్ రేట్ తగ్గే ఛాన్స్
మళ్లీ పెరిగిన బంగారం ధర
మరోవైపు.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తోందంటూ కాంగ్రెస్పై మండిపడుతోంది బీజేపీ.
Visakhapatnam steel plant : తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అందుకు కారణాలేంటి? అప్పులు.. దానికయ్యే వడ్డీలే ఉక్కు పరిశ్రమకు గుదిబండలా మారాయా? ఇప్పటికిప్పుడు లాభాల బాట పట్టాలంటే విశాఖ స్టీల
Identification of another new type of corona virus in Nigeria : ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభవుతుండగా మరోవైపు కొత్త రకం కరోనా వైరస్లు ఆందోళన రేపుతున్నాయి. ఇప్పటికే బ్రిటన్, దక్షిణ ఆఫ్రికాలో రెండు కొత్త రకాల కరోనా వైరస్ ఉత్పరివర్తనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా �
కరోనా వైరస్ కట్టడిలో మహిళా నేతలే ముందంజలో ఉన్నారు. వారు పాలిస్తున్న దేశాల్లో వైరస్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదు కావడం, మరణాల సంఖ్య తక్కువగా ఉండడం ఇందుకు ఉదాహరణ. వీరు అధినేతలుగా ఉన్న దేశాలు కరోనా పోరాటంలో ఎక్కువ విజయం సాధిస్తున్నాయి. జర్మనీ, త�
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా తిరిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జగన్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుని పరిశీలించాలని గవర్నర్ ప్రభుత్వానికి చెప్పారు. అయినా దీ�
ఏపీలో మూడు రాజధానుల రగడ మళ్లీ మొదలైంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును గవర్నర్తో ఆమోదింపజేసుకునేలా ప్రభుత్వం అడుగులు వేయగా.. దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు పోరాటానికి దిగాయి. ఈ మేరకు గవర్నర్కు లేఖలు రాశారు. అయితే రాజధాని ఏర్ప
గల్వాన్ ఘర్షణకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. చైనాపై భారత్ డిజిటిల్ స్ట్రయిక్ చేసింది. ఎలాంటి ఆయుధాలు, అణ్వస్త్రాలు ప్రయోగించకుండా ఇది కూడా ఓ యుద్ధం లాంటిదే. చైనా కంపెనీలకు చెందిన ఏకంగా 59 మొబైల్ యాప్స్ పై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం సం�
కరోనా వైరస్. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగుచూసిన ఈ మహమ్మారి చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ 180 దేశాలకు