Home » anand
ఆనంద్ దేవరకొండ గం గం గణేశా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
నిజానికి అంత గొప్ప స్నేహం దొరకడం చాలా అరుదు కూడా. ప్రాణ స్నేహానికి నిర్వచనం చెప్పిన ఇద్దరు స్నేహితుల విషాద గాథ చోటు చేసుకుంది. తన ప్రాణ స్నేహితుడి మరణం తట్టుకోలేని ఒక వ్యక్తి తాను కూడా తనువు చాలించాడు. స్నేహితుడి చితి మంటల్లోనే దూకి చావులో క�
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మినీ ట్రక్కు - కారు ఢీకొనడంతో పది మంది చనిపోయారు.
కరోనా కట్టడికి దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా దూరప్రాంతాలకు వెళ్లే ప్రజా రవాణా నిలిచిపోయింది. దూరప్రాంతాలకు వెళ్ళాలి అంటే సొంతవాహనాల్లోనే వెళ్తున్నారు.
Karnataka: Arkeshwara temple 3 priests murdered : కర్ణాటకలో దారుణం జరిగింది. మాండ్యా జిల్లాలోని అర్కేశ్వర ఆలయంలో ముగ్గురు పూజారులు గురువారం (సెప్టెంబర్ 10,2020) రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగింది. ఆలయంలో ముగ్గురు పూజారుల శవాలు పడి ఉండడం తీవ్ర కలకల�
కరోనా ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది. చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అష్టకష్టాల పాలు చేస్తున్న ఈ మహమ్మారిని శాపనార్థాలు పెడుతున్నారు. చేసింది ఇక చాలు..వెళ్లిపో..అంటున్నారు. భారతదేశంలో కూడా ఈ �
ఇరవై ఏళ్లకే ఎక్కడకైనా వెళ్లాలంటే కాళ్లు నొప్పులు వచ్చే పరిస్థితిలో ఉన్నారు ఇప్పటి జనం అటువంటిది అరవైల్లో అసలు నడవడమే కష్టం అనుకునే వయస్సులో ఓ అవ్వ యువతుల కంటే ఎంతో హుషారుగా చిందులు వేస్తూ వంట చేస్తుంది. మహీందా గ్రూప్ ఛైర్మన్.. ఆనంద్ మహీంద
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ మరోసారి నిప్పులు చెరిగారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-17,2019) గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్�