-
Home » Ananthapur
Ananthapur
అనంతపురంలో మెగాస్టార్ గాడ్ఫాదర్ మేనియా
అనంతపురంలో మెగాస్టార్ గాడ్ఫాదర్ మేనియా
Girl Kidnapped: మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన మేనమామ.. ఆట కట్టించిన పోలీసులు
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బోగినేపల్లి గ్రామంలో మైనర్ బాలిక కిడ్నాప్నకు గురైంది. ఆమెను బంధువులు, మేనమామే కిడ్నాప్ చేశారు. బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో, బాలిక ఇంట్లోనే ఒంటరిగా ఉంది.
Chitravathi River Rescue Operation : చిత్రావతి నదిలో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకువచ్చిన నేవీ
ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన వర్ష బీభత్సానికి రాయలసీమ జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. అనంతపురం జిల్లాలో ప్రవహించే చిత్రావతి నది ఉగ్రరూపం దాల్చింది. చెన్నేకొత్తపల్లి మండలం వెల్తు
Minister Kannababu : వర్షాలు తగ్గగానే పంట నష్టం అంచనా వేయండి-మంత్రి కన్నబాబు
రాష్ట్రంలో వర్షాలు తగ్గిన వెంటనే పంట నష్టాలని పక్కాగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు.
man killed his wife : ఎప్పుడూ భార్య ఫోన్ ఎంగేజ్ ఉండటంతో మొదలైన అనుమానం….హత్య
పెళ్లై 13 ఏళ్లు అయ్యింది. ఇటీవలి కాలంలో భార్యకు ఫోన్ చేస్తుంటే తరచూగా ఆమె ఫోన్ ఎంగేజ్ అయి ఉంటోంది. దీంతో అనుమానం పెంచుకున్న భర్త, భార్యను గొంతు నులిమి చంపి హత్య చేశాడు.
ప్రేమించి పెళ్లి చేసుకోవటమే పాపం – ప్రియుడి ఇంటికి నిప్పుపెట్టిన అమ్మాయి బంధువులు
love marriage effect, Relatives of the bride who set fire to the groom’s house : ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి వధువు బంధువులు వరుడి ఇంటికి నిప్పంటించిన ఘటన అనంతపరం జిల్లా గుంతకల్ మండలం వెంకటాంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ మల్లికార్జున కూతురు సుమిత్ర గ్రామ వాలంటీర�
ఏపీలో కొవిడ్ సూపర్ స్ప్రెడర్స్.. ఆ 40 మంది 300 మందికి కరోనా అంటించారు
కరోనా వైరస్ మహమ్మారి ఏపీని వణికిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.
ప్రియుడ్ని వదల్లేక.. ప్రియుడితో కలిసి భర్తను….
ప్రేమించినవాడ్ని పెళ్ళి చేసుకోలేక, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుని భర్తతో సఖ్యంగా ఉండలేక, ప్రేమించిన ప్రియుడితో ఎపైర్ కొనసాగించింది ఓ ఇల్లాలు. తీరా విషయం భర్తకు తెలిసి మందలించే సరికి భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. ప్రియుడితో �
బాబు ట్వీట్ : కియాను ఎవరు బెదిరించారు ? ఎవరు వేధించారు ?
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ట్వీట్లతో విరుచుకపడుతున్నారు. ప్రభుత్వ పాలన సరిగ్గా లేదంటూ టీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏపీలో కియా పరిశ్రమ తరలిపోతోందని, ఇందుకు ప్ర�
జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు
పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డిపై అనంతపురం పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురంలో పాల్గోన్న సభలో జేసీ ఈ వివాదాస్పద వ్యాఖ్య