Home » andhra padesh
‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023’ విశాఖపట్నంలో శుక్రవారం ప్రారంభమైంది. శుక్ర, శనివారాల్లో ఈ సదస్సు జరుగుతుంది. దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు.
తనతో పాటు పదవ తరగతి చదివిన యువతిని ప్రేమ పేరుతో వెంటపడి పెళ్లి చేసుకుంటానని సన్నిహితంగా మెలిగి మోసం చేసిన యువకుడిపై పోలీసులు కేసునమోదు చేశారు.
కృష్ణాజిల్లా దివిసీమలో పాతకక్షలు పడగ విప్పాయి. కోడూరు మండలం వి.కొత్తపాలెం గ్రామానికి చెందిన రేపల్లె ప్రతాప్ అనే వ్యక్తిపై ప్రత్యర్ధులు కత్తులతో దాడి చేసారు.