Home » andhra pradesh assembly polls 2024
ముఖ్యంగా అవనిగడ్డ, తిరువూరు, విజయవాడ సెంట్రల్, పెడన, బందరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.
నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజా విషయంలో అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు చెబుతున్నారు. సర్వేల్లో రోజాకు ప్రతికూల ఫలితాలు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.