Home » andhra pradesh assembly polls 2024
ఇప్పటికే కొంతమంది తాజా మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఏపీ పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.
సిట్టింగులను పక్కన పెట్టడానికి అసలు కారణాలేంటీ ? టికెట్లు దక్కని సిట్టింగులు కొత్త అభ్యర్థికి సహకరిస్తారా..? నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటీ?
మూడు జాబితాల్లో 59 చోట్ల (అసెంబ్లీ, లోక్ సభ) మార్పులు చేర్పులు చేశారు జగన్. ఇందులో 50 అసెంబ్లీ స్థానాలు, 9 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి.
2024 లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఏం జరగబోతోంది? 15 స్థానాల్లో పోటీ పడే అభ్యర్థులు ఎవరు? ఎవరిది పైచేయి కావొచ్చు?
గత ఐదు దఫాలుగా ఎన్నికల సరళిని చూస్తే.. ఇక్కడ మెజార్టీ సీట్లు సాధించుకున్న పార్టీనే అధికారంలోకి వస్తున్న సంస్కృతి కనిపిస్తోంది.
ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రాన నివాసం లేకుంటే ఓటు ఇవ్వలేము అని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు రేవంత్ రెడ్డి మద్దతివ్వడంలో వింతేముంది? అని కొడాలి నాని అడిగారు. రేవంత్ రెడ్డి ఏపీకి వచ్చి పీసీసీ బాధ్యత తీసుకోమని చెప్పండి అని వ్యాఖ్యానించారు.
ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల టెన్షన్ కొనసాగుతోంది. అభ్యర్థులను మార్చడంపై భిన్నవాదనలు విన్పిస్తున్న నేపథ్యంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించారు.
రానున్న ఎన్నికల్లో వైసీపీ, టీడీపీల్లో ఒకరు ఎర, మరొకరు సొర కానున్నారని కొందరు బీజేపీ నేతలంటున్నారు. అయితే ఎవరు ఎర అవుతారో ఎవరు సొరగా మిగులుతారో..
మరోవైపు ఎంపీ మార్గాని భరత్ కు రాజమండ్రి సిటీ, వంగా గీతకు పిఠాపురం ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు జగన్.