Home » Andhra Pradesh Chief Minister
ఓ బిడ్డకు ఆపన్నహస్తం అందించిన సీఎం జగన్
ఏపీ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఉధృతి క్రమంలో మరింత వైద్య రంగాన్ని బలపర్చాలని ఆయన భావిస్తున్నారు.
కరోనా వైరస్ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియని పరిస్థితి నెలకొందని..వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితులు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం జగన్.
sureedu attends revanth reddy : వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న వ్యక్తి సూరీడు. వైఎస్ పక్కనో, వెనకాలో కనిపించేవారు. వైఎస్ ఎక్కడున్నా వెన్నంటే ఉండేవారు. పొట్టి, నల్ల ముఖం, సపారీ సూట్, తెల్ల జుట్టు ఇవన్నీ సూరీడును ఇట్టే గుర్తుకు తె�
AP CM writes to PM on revival of Vizag steel plant : విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ సీఎం జగన్ లేఖరాశారు. స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని జగన్ ప్రధానిని కోరారు. ప్లాంట్ను బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించ
CM Jagan’s visit to Delhi : ఏపీ సీఎం జగన్ హస్తిన పర్యటన ముగిసింది. 2021, జనవరి 19వ తేదీ మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సీఎం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. సుమారు ఒకటిన్నర గంటపాటు జరిగిన సమావేశంలో సీఎం జగన్ అమిత్ షాతో ఏం మాట్లాడారు? రాష్ట్రం కోస�
CM Jagan Amma Vodi : మీరు బడికి వెళ్లడం లేదా..వెంటనే వెళ్లండి..ఎందుకంటే..స్కూల్ కు రావడం లేదని తల్లిదండ్రుల ఫోన్ కు మెసేజ్ వెళుతుంది. ప్రతొక్కరూ చదువుకోవాలనే ఉద్దేశ్యంతో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. 2021, జనవరి 11వ తేదీ సోమవారం ఆయన నెల్ల�
AP CM YS Jagan Polavaram Project Inspection : 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్. నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం పోలవరంలో పర్యటిస్తున్న సీఎం మీడియా చిట్చాట్లో ఈ వ్యాఖ్యలు చేశారు.
YS Jagan to inspect Polavaram works : ఏపీ సీఎం పోలవరం ప్రాజెక్టు బాట పట్టారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం జగన్ స్వయంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 9.30కు సీఎ�
కోవిడ్ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు, కోవిడ్ పరిస్థితి తదితర వివరాలను ఆయన వెల్లడించారు. పొరు�