-
Home » Andhra Pradesh CM
Andhra Pradesh CM
ఈ టీమ్లో ఏ ఒక్కరు తప్పు చేసినా... నష్టం వచ్చేలా చేసినా అంతే..: చంద్రబాబు
"వేంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఊపిరి ఉన్నంత కాలం పేదల కోసమే పని చేస్తాను" అని తెలిపారు.
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. సమయం, వేదిక పూర్తి వివరాలు..
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరుకానున్నారు.
CM Jagan West Godavari : రేపు గృహహక్కు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్
సీఎం జగన్ మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ జిల్లా నుంచే సంపూర్ణ గృహహక్కు పథకానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
Water Dispute : జల జగడం.. కేంద్ర మంత్రికి రఘురామకృష్ణరాజు లేఖ
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం తారాస్థాయికి చేరింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపాలని తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సోమవారం ఫిర్యాదు చేసింది. ఇది అక్రమ కట్టడమని ఫిర్యాదులో పేర్కొంది.
AP CM Jagan: సీఎంగా రెండేళ్లు.. తొమ్మిదేళ్ల పోరాటం ఫలించిన రోజు
జగన్ తొమ్మిదేళ్ల పోరాటం ఫలించిన రోజు ఇది. తన కుటుంబం, పార్టీ నాయకులు, అభిమానులు, అనుచరులతో పాటు తాను కూడా కలగన్న తరుణమది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసి.. ఇవాళ్టికి రెండేళ్లు. ఈ రెండేళ్లలో జగన్.. ఎన్నో సంచలన నిర్ణయా�
Andhra Pradesh Covid : రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆసుపత్రులకు భూములు కేటాయింపు
ఏపీ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఉధృతి క్రమంలో మరింత వైద్య రంగాన్ని బలపర్చాలని ఆయన భావిస్తున్నారు.
ప్రజల భూములకు ప్రభుత్వ రక్షణ : భూ హక్కు, భూ రక్ష సర్వే..ఎలా జరుగుతుంది – సీఎం జగన్
YSR Jagananna Saswatha Bhoomi Hakku-Bhoomi Rakshana : ప్రజల భూములకు ప్రభుత్వ రక్షణగా ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. ఒకవేళ తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినట్టు తేలితే, బాధితుడికి ప్రభుత్వమే నష్ట పరిహారం అందిస్తుందన్నారు. అవినీతి తావు లేకుండా…భూముల లావాదేవీలన్నీ..ఇకపై గ్రా�
సమగ్ర భూ సర్వేతో వివాదాలకు చెక్, వివరాలు చెప్పిన సీఎం జగన్
YSR Jagananna Saswatha Bhoomi Hakku-Bhoomi Rakshana : ఏపీలో సమగ్ర భూ సర్వే ప్రారంభమైంది. వైఎస్సార్ జగనన్న శాశ్వాత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. 2020, డిసెంబర్ 21వ తేదీ సోమవారం తక్కెళ్లపాడులో సరిహద్దు రాయి పాతి భూ సర్వేకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాట�
భూముల లావాదేవీలన్నీ గ్రామాల్లోనే – సీఎం జగన్
All land transactions are in villages – CM Jagan : అవినీతికి తావు లేకుండా..భూముల లావాదేవీలన్నీ ఇకపై గ్రామాల్లోనే..జరుగబోతున్నాయని సీఎం జగన్ వెల్లడించారు. భూమి మీద ఎంతో మమకారం ఉంటుందని, పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇంటిపై అందరికీ మమకారం ఉంటుందన్నారు. భూమిపై వివాదం ఏర్�
నివార్ తుపాన్ : జగన్ ఏరియల్ సర్వే, మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షలు
CM Jagan Aerial Survey : నివార్ తుపాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలోనూ.. పంట నష్టం నివేదిక రూపకల్పనలోనూ మానవతా దృక్పథంలో వ్యవహరించాలని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 15లోగా తుపాను నష్టంపై నివేదిక అందజేయాలన్నారు. అదేనెల