Home » Andhra Pradesh CM
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరుకానున్నారు.
సీఎం జగన్ మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ జిల్లా నుంచే సంపూర్ణ గృహహక్కు పథకానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం తారాస్థాయికి చేరింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపాలని తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సోమవారం ఫిర్యాదు చేసింది. ఇది అక్రమ కట్టడమని ఫిర్యాదులో పేర్కొంది.
జగన్ తొమ్మిదేళ్ల పోరాటం ఫలించిన రోజు ఇది. తన కుటుంబం, పార్టీ నాయకులు, అభిమానులు, అనుచరులతో పాటు తాను కూడా కలగన్న తరుణమది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసి.. ఇవాళ్టికి రెండేళ్లు. ఈ రెండేళ్లలో జగన్.. ఎన్నో సంచలన నిర్ణయా�
ఏపీ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఉధృతి క్రమంలో మరింత వైద్య రంగాన్ని బలపర్చాలని ఆయన భావిస్తున్నారు.
YSR Jagananna Saswatha Bhoomi Hakku-Bhoomi Rakshana : ప్రజల భూములకు ప్రభుత్వ రక్షణగా ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. ఒకవేళ తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినట్టు తేలితే, బాధితుడికి ప్రభుత్వమే నష్ట పరిహారం అందిస్తుందన్నారు. అవినీతి తావు లేకుండా…భూముల లావాదేవీలన్నీ..ఇకపై గ్రా�
YSR Jagananna Saswatha Bhoomi Hakku-Bhoomi Rakshana : ఏపీలో సమగ్ర భూ సర్వే ప్రారంభమైంది. వైఎస్సార్ జగనన్న శాశ్వాత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. 2020, డిసెంబర్ 21వ తేదీ సోమవారం తక్కెళ్లపాడులో సరిహద్దు రాయి పాతి భూ సర్వేకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాట�
All land transactions are in villages – CM Jagan : అవినీతికి తావు లేకుండా..భూముల లావాదేవీలన్నీ ఇకపై గ్రామాల్లోనే..జరుగబోతున్నాయని సీఎం జగన్ వెల్లడించారు. భూమి మీద ఎంతో మమకారం ఉంటుందని, పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇంటిపై అందరికీ మమకారం ఉంటుందన్నారు. భూమిపై వివాదం ఏర్�
CM Jagan Aerial Survey : నివార్ తుపాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలోనూ.. పంట నష్టం నివేదిక రూపకల్పనలోనూ మానవతా దృక్పథంలో వ్యవహరించాలని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 15లోగా తుపాను నష్టంపై నివేదిక అందజేయాలన్నారు. అదేనెల
పెళ్లిరోజున ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది కాబట్టి, ఈ ప్రాజెక్టు తనకు ఎప్పటికీ గుర్తు ఉండిపోతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ఆయన వీడియో లింక్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ…�