Home » Andhra Pradesh Covid Cases
41 వేల 771 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది. వైరస్ ను కట్టడి చేసేందుకు ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నమోదైన మొత్తం 22,33,152 పాజిటివ్...
. గత 24 గంటల్లో 13 వేల 618 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఈ మేరకు 2022, జనవరి 26వ తేదీ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.41 వేల 143 శాంపిళ్లను పరీక్షించినట్లు...
కొత్తగా 10 వేల 057 కరోనా కేసులు వెలుగు చూసినట్లు 2022, జనవరి 19వ తేదీ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఈ వైరస్ కారణంగా...
ఏపీలో ప్రస్తుతం 14 వేల 204 యాక్టివ్ కేసులుండగా...14 వేల 507 మరణాలు సంభవించాయని...47 వేల 884 శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది. కోవిడ్ వల్ల కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా పలు నిబంధనలు మళ్లీ అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 36 మంది వైరస్ బారిన పడ్డారు. 29 వేల 731 శాంపిల్స్ పరీక్షించగా...184 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 6 వేల 151 మందికి కరోనా సోకింది. 58 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 69 వేల 831 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 167 మంది చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మెల్లిమెల్లిగా తోక ముడుస్తున్నట్లే కనిపిస్తోంది. గతంలో 20 వేలు, 10 వేలు పాజిటివ్ కేసులు నమోదవగా..ఇప్పుడు ఈ సంఖ్య 4 నుంచి 5 వేలకు చేరుకుంది. తాజాగా..24 గంటల్లో 4 వేల 872 కరోనా కేసులు నమోదయ్యాయి. 86 మంది చనిపోయారు.
ఏపీలో కరోనా భయం.. భయం..
ఏపీలో కరోనా మహమ్మారి పొలిటికల్ హీట్ పుట్టించింది. కరోనా న్యూ స్ట్రెయిన్ N 440K ఏపీలోకి ప్రవేశించిందని అందువల్లే కొత్త కరోనా కేసులు, మరణాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయనే వార్త..