Home » Andhra Pradesh Cyclone
Weather Updates: భారీవర్షాలు, బలమైన గాలుల నేపధ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు,గోడలు వద్ద ఉండరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
వర్షాలపై సీఎంకు వివరాలు అందించారు అధికారులు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2 వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
ముంచుకొస్తున్న మరో ముప్పు
థాయిలాండ్ నుంచి ఏపీకి భారీ ముప్పు
తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.