Home » Andhra Pradesh
సీసీ ఫుటేజ్ ఆధారాలను పోలీసులు సేకరించారు. ఆమె పట్టణంలోని పామూరు బస్టాండు షెల్టర్ వద్ద రోడ్డు వెంట చేతిలో కవర్తో నడుస్తుండగా, ఎరుపు రంగు కారు అనుసరిస్తున్నట్లు సీసీ పుటేజీల్లో పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె ఆనవాళ్లు లభ్యంకాలేదు.
Heat Wave : ఈ నెల 29వరకు ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
నిందితుడు కేతిరెడ్డి కాశిరెడ్డి, రాధ చిన్ననాటినుండి ఒకే పాఠశాలలో చదువుకున్న మిత్రులు. తెలంగాణ రాష్ట్రం కోదాడకు చెందిన మోహన్ రెడ్డితో రాధకు వివాహమైంది. ఆ తరువాత వారు హైదరాబాద్లో స్థిరపడ్డారు.
వైసీపీ పాలనపై రాష్ట్రవ్యాప్తంగా ఛార్జిషీట్ కార్యక్రమం చేపట్టింది బీజేపీ. ఛార్జిషీట్ సమావేశాల సమూహాన్ని పుస్తకరూపంలో తీసుకొస్తోంది. వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయారని..ప్రతిచోటా ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి తమ ఆవేదన చెప్పారని సోము వీర
గత ప్రభుత్వానికీ ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలకు వాలంటీర్లు వివరించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు.
ఏపీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తొలుత విజయవాడలో ఏర్పాటు చేయాలని భావించారు. ఇందుకు అనుకూలమైన భవనం విజయవాడ పరిసర ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవటంతో...
Hot Summer : చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగొచ్చని ఐఎండీ అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని భావిస్తోంది.
గుట్టుచప్పుడు కాకుండా మత్తు ఇంజక్షన్లను అమ్ముతున్న ముఠా ఆట కట్టించారు పోలీసులు.యువతను టార్గెట్ చేసుకుని సొమ్ము చేసుకుంటు కేటుగాళ్లను అరెస్ట్ చేశారు.
సీఎం జగన్పై పవన్ కల్యాణ్ సెటైర్లు..
మూడు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలపై ఎన్జీటి ఆగ్రహం వ్యక్తం చేసింది. గుత్తా గుణశేఖర్ దాఖలు చేసిన పిటీషన్ విచారించిన జస్టిస్ పుష్స సత్యనారాయణ, నిపుణుడు డాక్టర్ కె. సత్యగోపాల్ లతో కూడిన ఎన్జీటి చెన్నై బెంచ్.. ఆవులపల్లి, ముదివీడు, నే�