Home » Andhra Pradesh
మంగళవారం రాష్ట్రంలోని 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 190 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పారు.
ఈ యజ్ఞాన్ని ప్రజల శ్రేయస్సు కొరకు, లోకకళ్యాణార్ధం నిర్వహిస్తున్నాం. ప్రధాన దేవాలయాలకు సంబంధించిన ఉత్సవమూర్తులకు కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము. పూర్ణాహుతి రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. రాజ శ్యామలాదేవికి చేసిన కుంకుమ పూజలోన
లింగమనేనికి, చంద్రబాబుకు ఏంటి సంబంధం?
చంద్రబాబు నాయుడి అద్దె ఇంటిని అటాచ్ చేయడంపై టీడీపీ నేతలు స్పందించారు.
నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ప్రమాదం చోటు చేసుకుంది. జలాశయంలో పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.
రాష్ట్ర వ్యాప్తంగా 3,37,733 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం పట్ల ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ నేతలు, శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ భారీగా సంబరాలు జరుపుకున్నారు.
పల్నాడు జిల్లాలో ఇసుక దోపిడీ జరుగుతోందని.. ఆ విషయంపై ప్రజా ఛార్జిషీట్ లో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్ధిక వనరులను ఈ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు.
AP High court: వైసీపీ సర్కారుపై చంద్రబాబు, లోకేశ్, రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు.
Andhra Pradesh: ఈ జీవో చాలా అన్యాయమంటూ ఏపీలోని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే.