Home » Andhra Pradesh
KA Paul: కవిత అరెస్ట్ అయితే అవనివ్వండి, అవినీతి చేయకపోతే బయటకి వస్తారు కదా? అని కేఏ పాల్ అన్నారు.
Yemmiganur: వరి కోత మిషన్ తగిలి మొసలి కాలికి గాయమైంది. మొసలి ఉన్న సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు రైతులు తెలిపారు.
Bapatla Beach: చావు అంచుల దాకా వెళ్లొచ్చిన యువకుడు
Elephants: కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే నలుగురి ప్రాణాలు తీశాయి ఈ రెండు ఏనుగులు.
ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి అంచనా వేస్తే ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే 150 సీట్లు వస్తాయని.. ఒకవేళ టీడీపీ- జనసేన కలవకపోయినా చంద్రబాబు 100 సీట్లతో గెలుస్తారని గోనె జోస్యం చెప్పారు.
ఈ కార్యక్రమం విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుందని, వ్యాపార వృద్ధికి, రైతుల ఆదాయ వృద్ధికి దోహదపడుతుందని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంటర్న్లకు అద్భుతమైన అవకాశం, వారు ఈ అవకాశాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను
జగనన్న అమ్మఒడి ఒక ప్రోత్సాహకంగా నిలిస్తే, రెండో ప్రోత్సాహకంగా జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ఉంటుంది. ఇక మూడో ప్రోత్సాహకంగా కళ్యాణమస్తు, షాదీ తోఫా నిలుస్తుందని సీఎం జగన్ అన్నారు.
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తాకిడి పెరుగుతోంది. గురువారం శ్రీవారిని 64,707 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.98 కోట్లు సమకూరింది.
Rapaka Vara Prasada Rao: రాపాక వరప్రసాద్ అంతర్వేది దేవస్థానం గ్రామంలో ఈ ఏడాది మార్చి 24న సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో పాలన అంతా రివర్స్ పద్ధతిలో జరుగుతోందని రివర్స్ గేర్లు వేసుకుంటూ సీఎం జగన్ స్పీడ్ గా వెళ్తున్నారని..దీని ఫలితంగా వ్యవస్థలన్నీ పతనావస్థకు చేరాయని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. సీఎం జగన్ కన్నార్పకుండా అబద్ద