Home » Andhra Pradesh
బ్యాంకు డబ్బును తన సొంత అవసరాలకు, వ్యాపారం పేరుతో స్వాహా చేసిన ప్రధాన ముద్దాయి, క్యాషియర్ ..
స్వామివారి మూలవిరాట్ ను సూర్యకిరణాలు నేరుగా తాకే సమయంలో చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
తిరుమలలో మరోసారి చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. టీటీడీ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు
రాజకీయాల్లోకి వచ్చిన పదేళ్లలో మూడు పార్టీలు మారిన ఆర్.కృష్ణయ్య ఈ సారి ఏ పార్టీలోకి వెళతారనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.
అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో రామాలయం రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. గమనించిన స్థానికులు వెంటనే
తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ది కార్యక్రమం నిర్వహించారు
ఉదయం విజయవాడలోని ఇంధ్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్ కు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు.
శ్రీవారి ఆలయంలోనే యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏఆర్ డెయిరీ ఫుడ్ సంస్థపై దాడులు చేశారు. దిండిగల్ లోని ఏఆర్ డెయిరీలోని పాలు, నెయ్యి ఉత్పత్తుల నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తుండంతో మరోసారి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.