Home » Andhra Pradesh
తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల అడవుల్లో యురేనియం నిల్వలను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న ప్రచారంతో అలజడి మొదలైంది.
పోలీసు సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వం పాలన తీరును ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుమారు 3వేల కోట్ల రూపాయలు ప్రతీ సంవత్సరం సబ్సిడీ రూపంలో దీపావళి పండగ సందర్భంగా..
అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు అవుతుందని వైసీపీ విష ప్రచారం చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు.
మొన్ననే సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. అందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అల్పపీడనం ప్రభావంతో ఈనెల 24వ తేదీ తరువాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం ముఖ్యకార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఈనెల 22, 23 తేదీల్లో అమరావతిలో జరిగే డ్రోన్ సమ్మిట్ దేశంలోనే అతిపెద్ద ఈవెంట్ అని అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో డీవోపీటీ ఆదేశాలను అనుసరించి ఏపీకి వెళ్లాల్సిందేనని హైకోర్టు, క్యాట్ తేల్చి చెప్పడంతో..
3 నెలలు వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తాయని, ఇకపై అలా ఉండకూడదని మంత్రులతో తేల్చి చెప్పారు.