Home » Andhra Pradesh
మిళనాడు రాష్ట్రంలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయం మూసివేశారు. విమానాశ్రయంలోకి వర్షపు నీరు చేరడంతో ..
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు.
గంజాయి కట్టడి విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ఎలాంటి రాజీ ఉండకూడదని ఆయన తేల్చి చెప్పారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫెంగల్ తుఫాన్ ఎంత మేర బీభత్సం సృష్టిస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా ప్రకారం.. దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో
బ్రిటీష్ వాళ్లు భారత్కి వచ్చి పరిపాలించిన తరహాలో.. మనం కూడా ప్రపంచ దేశాలకు వెళ్లి ఆ దేశాలను ఏలుతాం.
సోషల్ మీడియా పైశాచికత్వం ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలే నిదర్శనం అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రముఖ, పెద్ద సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
గుజరాత్ తర్వాత రిలయన్స్ వేరే రాష్ట్రంలో ఈ రేంజ్ లో పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి అని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.